చేర్యాల, జూలై 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గురువారం నిర్వహించిన సీల్డు టెండర్లు ఖరారైనట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. స్వామి వారి ఆలయానికి సంబంధించిన పాలు, పెరుగు, కూరగాయలు, స్వామి, అ
చేర్యాల, జూలై 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద
చేర్యాల, జూలై 1 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 5వ తేదీన సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వ
చేర్యాల, జూన్ 5 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వా
Komuravelli Mallanna Patnalu | ప్రజలకు ఏ కష్టమొచ్చినా.. ఇంటి దైవాన్ని తలుచుకుంటారు. గండాలు దాటితే, కోరికలు నెరవేరితే.. ఎత్తు బంగారం, కోడె కట్టడం, కోళ్లు/ యాటలను కోయడం, తలనీలాలు సమర్పించడం.. ఇలా ఒక్కో తీరుగా మొక్కులు చెల్లించుక�
చేర్యాల, జూన్ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తుల కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకర�
చేర్యాల, మే 23 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను ఈ నెల 27వ తేదీన లెక్కిస్తామని ఆలయ ఈవో ఏ.బాలాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం వేసవి సెలవులు రావడంత�
చేర్యాల, మే 22 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులక
చేర్యాల, మే 15 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. భారీగా తరలివచ్చిన భక్కులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్
చేర్యాల, మే 11 : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన
చేర్యాల, మే 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద�
చేర్యాల, మే 4 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి భక్తులకు మెరుగైన వసుతుల కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. బుధవారం మల్లన్న ఆలయంలో చై�
చేర్యాల, మే 1 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్�
చేర్యాల, మార్చి 17 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్ల�
చేర్యాల, ఏప్రిల్ 12 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 18న సీల్డు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయం షాపింగ్ కా�