ఆర్జిత సేవలు | కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.
కొమురవెళ్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంద�
కొమురవెల్లి మల్లన్నస్వామి | బ్రహ్మోత్సవాల 12వ వారం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించా�