దవాఖాన పురాతనమైనా వైద్య సేవలు మాత్రం అమోఘం. ఇక్కడ కరోనా వైద్యం సేవలతోపాటు అన్ని రకాల చికిత్సలకు మందులు ఇవ్వడంతోపాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నది అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్�
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలు�
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు
హైదరాబాద్ : మల్కాజ్గిరి పోలీస్స్టేషన్ పరిధిలోని జెడ్టీసీ క్రాస్రోడ్ వద్ద విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్కు గురై ఓ ఓ యువకుడు మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా తేజేశ్
Anti Flood system | అల్వాల్ సర్కిల్ పరిధిలో వరద ముంపురాకుండా అధికారులు దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటున్నారు… ఇందులో భాగంగా అల్వాల్ మోతులకుంట చెరువు నుంచి కొత్త చెరువు మీదుగా చిన్నరాయుని చెరువు వరకు నాలా నిర్మాణం
బడిబాటలో ఉపాధ్యాయులు నిర్వహించిన అవగాహన ర్యాలీ ఇంకా వస్తున్న అడ్మిషన్లు హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు మల్కాజిగిరి, నవంబర్ 19 : ప్రభుత్వ స్కూల్లలో ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తుండడంతో
అవసరం మేరకే ఎరువులు వాడవచ్చు.. మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవియాదవ్ శామీర్పేట, నవంబర్ 19 : భూసార పరీక్షలతో భూమిలో పోషకాల లభ్యత, లోపాలు గుర్తిస్తే పెట్టుబడి తగ్గుతుందని మేడ్చల్ వ్యవసాయ మా�
కార్పొరేటర్ శాంతిరెడ్డి భారీగా తరలిన ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ శ్రేణులు మల్కాజిగిరి, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనాలని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శ�
మల్కాజిగిరి, నవంబర్ 12: డివిజన్లో మౌలి క సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. శుక్రవారం షిర్డీ సాయి కాలనీలో పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద�
మల్కాజిగిరి, నవంబర్ 12: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్లో 17 నుంచి మొబైల