Drugs | రాజధాని హైదరాబాద్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విదేశాలకు మత్తు మందు ఎగుమతి చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది. ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 407 మంది రైతు కుటుంబా�
Ganja | హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. గంజాయిని సరఫరా చేస్తున్న ఆరుగురు సంభ్యుల ముఠాను మల్కాజిగిరి జోన్ పోలీసులు అరెస్టు చేశారు.
రెండవ విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండవ విడతలో 1280 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో 3866 మంది ల�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు
CCS SI Vijay | మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ ధరావత్ విజయ్పై రేప్ కేసు నమోదైంది. పెండ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్తోనే సాకరామవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మల్కాజిగిరి చౌరస్తాలో జాతీయ జెండాను ఎమ్మెల్యే హన్మంతరావు ఆవిష్కర�
దవాఖాన పురాతనమైనా వైద్య సేవలు మాత్రం అమోఘం. ఇక్కడ కరోనా వైద్యం సేవలతోపాటు అన్ని రకాల చికిత్సలకు మందులు ఇవ్వడంతోపాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నది అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్�
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలు�
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు
హైదరాబాద్ : మల్కాజ్గిరి పోలీస్స్టేషన్ పరిధిలోని జెడ్టీసీ క్రాస్రోడ్ వద్ద విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్కు గురై ఓ ఓ యువకుడు మృతి చెందారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా తేజేశ్