దేశంలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని స
Ragidi Lakshmareddy | మల్కాజ్గిరి(Malkajgiri) పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ను(BRS) భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) అన్నారు.
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను ఆయన బెదిరి
లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. మాల్కాజిగిరి స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, ఆదిలాబాద్ను ఆత్రం సక్కుకు కేటాయించినట్టు పార్టీ అధినేత కేసీఆర్ గురు�
Etela Rajender | మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. బీజేపీ కేంద్ర అధిష్ఠానం శనివారం లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో తొమ్మిది సీట
KTR | కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వంద రోజులు ఓపిక పడతామని.. మార్చి 17 వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని �
Harish Rao | బీఆర్ఎస్కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని వ్యాఖ్యానించారు. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయని.. ఇక పని అయిపోయి
అధిష్ఠానం ఆదేశిస్తే మ ల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘నాకు గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన అ నుభవం ఉన్నది. మేడ్చల్-మల్కాజిగి
Telangana Assembly Elections | మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తన కుటుంబానికి రెండు సీట్ల కోసం పట్టుబట్టి అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంత రావుతోపాటు ఆయన కుమారుడు మైనపంల్లి రోహిత్ ఓట్లు సా�