Etela Rajender | మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. బీజేపీ కేంద్ర అధిష్ఠానం శనివారం లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో తొమ్మిది సీట
KTR | కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వంద రోజులు ఓపిక పడతామని.. మార్చి 17 వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని �
Harish Rao | బీఆర్ఎస్కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని వ్యాఖ్యానించారు. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయని.. ఇక పని అయిపోయి
అధిష్ఠానం ఆదేశిస్తే మ ల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘నాకు గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన అ నుభవం ఉన్నది. మేడ్చల్-మల్కాజిగి
Telangana Assembly Elections | మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తన కుటుంబానికి రెండు సీట్ల కోసం పట్టుబట్టి అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంత రావుతోపాటు ఆయన కుమారుడు మైనపంల్లి రోహిత్ ఓట్లు సా�
మల్కాజిగిరి నియోజక వర్గంలో కారు జోరు.. తగ్గెదే లేదంటున్నారు ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్ ఫాల్స్ అంటూ మరికొందరు మండిపడుతు న్నారు. గురువారం సాయంత్రం 5గంటల తర్వాత కొందరు ఓటర్లు ఓటు వేస్తుండగానే కొన్ని మీడియా స
కాంగ్రెస్లో కష్టపడేవాడికి విలువ లేదు. పారాచూట్ లీడర్లకే ప్రాధాన్యమిస్తున్నారు. మల్కాజిగిరి టికెట్ నాకు వస్తుందని ఆశించా. మెదక్లో తన కొడుకుకు సీటు ఇవ్వలేదనే స్వార్థంతో మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి క�
ఒకప్పుడు మల్కాజిగిరి అంటే ‘పానీ’పట్టు యుద్ధాలకు ప్రసిద్ధి. ఎక్కడ చూసినా బిందెలతో కొట్లాటలే. ఏ గల్లీకి పోయినా సిగపట్లే. మిషన్ భగీరథతో మల్కాజిగిరి ’పానీ’పట్టు యుద్ధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్
ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజిగిరి ఆ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నా రు. మంగళవారం అల్వాల్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం, మల్కాజిగిరి, మౌలాలి డివిజన్