Telangana Assembly Elections | మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తన కుటుంబానికి రెండు సీట్ల కోసం పట్టుబట్టి అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంత రావుతోపాటు ఆయన కుమారుడు మైనపంల్లి రోహిత్ ఓట్లు సా�
మల్కాజిగిరి నియోజక వర్గంలో కారు జోరు.. తగ్గెదే లేదంటున్నారు ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్ ఫాల్స్ అంటూ మరికొందరు మండిపడుతు న్నారు. గురువారం సాయంత్రం 5గంటల తర్వాత కొందరు ఓటర్లు ఓటు వేస్తుండగానే కొన్ని మీడియా స
కాంగ్రెస్లో కష్టపడేవాడికి విలువ లేదు. పారాచూట్ లీడర్లకే ప్రాధాన్యమిస్తున్నారు. మల్కాజిగిరి టికెట్ నాకు వస్తుందని ఆశించా. మెదక్లో తన కొడుకుకు సీటు ఇవ్వలేదనే స్వార్థంతో మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి క�
ఒకప్పుడు మల్కాజిగిరి అంటే ‘పానీ’పట్టు యుద్ధాలకు ప్రసిద్ధి. ఎక్కడ చూసినా బిందెలతో కొట్లాటలే. ఏ గల్లీకి పోయినా సిగపట్లే. మిషన్ భగీరథతో మల్కాజిగిరి ’పానీ’పట్టు యుద్ధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్
ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజిగిరి ఆ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నా రు. మంగళవారం అల్వాల్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం, మల్కాజిగిరి, మౌలాలి డివిజన్
Malkajgiri | ప్రజలకు ఒక క్లారిటీ ఉందండీ. కేసీఆర్ మళ్లీ గెలిస్తేనే మన జీవితాలు మరింత బాగుపడతాయని నమ్ముతున్నరు. ఎవరూ చేయని అభివృద్ధి చేసి చూపిన విజన్ ఉన్న లీడర్ ఆయన. చెప్పినవి మాత్రమే కాదు.. చెప్పనివీ ఎన్నో చేశా�
మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ను ఆయన అందుకున్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని, ఇది ట్రైలర్ మాత్రమేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో బుధవారం బీ
మల్కాజిగిరి నియోజకవర్గంలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి చేపట్టిన బాక్స్ డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి అయితే ఇక వరద ముంపు సమస్య తలెత్తదు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల�
నేరాలకు సాక్షులుగా మారుతున్న సీసీ కెమెరాలను కాలనీ, బస్తీల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రవికుమార్ అన్నారు. బుధవారం మౌలాలి డివిజన్, గ్రీన్హిల్స్కాలనీ అసోసియేషన్ ఏ