U-19 Women's T20 WC | మలేషియా వేదికగా జరుగుతున్న అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్తో జనవరి 31న తలపడనున్నది. ఐసీసీ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా వరుస విజయాలతో సెమీ ఫైనల్ వర�
ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్లో భారత అమ్మాయిలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. మలేషియాతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.
Vaishnavi Sharma | వుమెన్స్ అండర్-19 ప్రపంచకప్లో టీమిండియా బౌలర్ వైష్ణవి శర్మ చరిత్ర సృష్టించింది. మలేషియాతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లు వైష్ణవి అత్యద్భుతంగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లు వేసిన వైష్ణవి ఐదు పరు�
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. తొలి మ్యాచ్లో వెస్టిండీస్పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్ వేటను ఘనం
మలేషియాలో తెలుగు కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు మలేషియాలోని రవాంగ్లో గురువారం జరిగిన సమావేశంలో మలేషియా తెలుగు సంఘం (టామ్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ మధ్య ఒప్పందం కుదిరింద�
ఒళ్లొంచి పని చేసే తత్వం ఉండాలే కానీ చేసుకునేందుకు ఈ భూమి మీద రకరకాల వృత్తులు ఉన్నాయి. ఇందులో ఒకటి ‘గోల్ఫ్ బాల్ డైవింగ్'. అరుదైన ఈ వృత్తిని ఎంచుకొని నెలకు లక్షన్నర రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడో మలేషియ�
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలపై తమ విద్వేషాన్ని చాటుతూనే ఉన్నది. ఇప్పటికే సరైన ఆహార, వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను ఇంకా సతాయిస్తున్నది. సోమవారం భారత్, మలేషియా మధ్య జరిగిన ఫిఫా ఫ్రెం
భారత ఫుట్బాల్ జట్టు ఈ ఏడాదిని కనీసం ఒక్క విజయం లేకుండానే నిరాశగా ముగించింది. ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్లో భాగంగా సోమవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో మలేషియాతో జరిగిన పోరును టీమ్ఇండియా 1-1తో డ్రాగా ముగిస�
Asia Champions Trophy : మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే నాలుగు విజయాలు సాధించిన టీమిండియా ఆదివారం జపాన్(Japan)ను చిత్తుగా ఓడించింది.
Womens Under - 19 Asia Cup : మహిళల అండర్ - 19 ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఈ మెగా టోర్నీ మలేషియా (Malaysia) వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు కానుంది.
మలేషియాలోని కౌలాలంపూర్లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ ఏర్పడి పదేండ�
హైదరాబాద్ వేదికగా మలేషియాతో జరిగే స్నేహపూర్వక మ్యాచ్ కోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) మంగళవారం 26 మందితో ప్రాబబుల్స్ను ప్రకటించింది. గత జనవరి నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్న డిఫెండర్ సంద