మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 10-21, 15-21తో కొరియా జోడీ కిమ్వోన్
మలేషియా ఓపెన్లో భారత స్టార్ జంట సాత్విక్-చిరాగ్ సెమీఫైనల్స్కు ప్రవేశించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో ఏడో సీడ్ భారత జోడీ 26-24, 21-15తో యీ సిన్ ఓంగ్-ఇ యి టియోను చిత్తుచేసింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మలేషియా ఓపెన్లో క్వార్టర్స్కు చేరుకుంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో భారత ద్వయం 21-15, 21-15తో మలేషియాకే చెందిన అ�
మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీని భారత డబుల్స్ స్టార్ ద్వయం సాత్విక్-చిరాగ్ విజయంతో ప్రారంభించింది. పురుషుల డబుల్స్లో ఈ జోడీ 21-10, 16-21, 21-5తో కై వై-లు మింగ్(మలేషియా)ను ఓడించి ప్రిక్వార్టర్స్
భారత డబుల్స్ జోడీ త్రిసా జాలీ-గాయత్రి మలేషియా ఓపెన్లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో త్రిసా-గాయత్రి ద్వ యం 21-10, 21-10తో ఒర్నికా-సుకిట్టను ఓడించి ప్రిక్వార్టర్స్లోకి వెళ్లింది.
Malaysia Open | ఇవాల్టి నుంచి ప్రారంభమైన మలేషియా ఓపెన్లో స్టార్ షటర్లు ఇద్దరు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. సింగిల్స్లో హాన్ చేతిలో సైనా, కెంటా చేతిలో శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు.
రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్ క్వార్టర్స్లో ఓడింది. మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ చేరిన ఆమె.. సెకండ�
మలేషియా ఓపెన్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఏడో సీడ్ సింధు 21-13, 21-9 తేడాతో పోర్న్పవి చౌచువాంగ్(థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది. 40నిమిషాల్లోన�