కౌలాలంపూర్: భారత డబుల్స్ జోడీ త్రిసా జాలీ-గాయత్రి మలేషియా ఓపెన్లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో త్రిసా-గాయత్రి ద్వ యం 21-10, 21-10తో ఒర్నికా-సుకిట్టను ఓడించి ప్రిక్వార్టర్స్లోకి వెళ్లింది. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ మ్యాచ్ వర్షం కారణంగా బుధవారానికి వాయిదా పడింది. లక్ష్యసేన్ 14-21, 7-21తో జెన్ చేతిలో ఓడాడు.