భారత డబుల్స్ జోడీ త్రిసా జాలీ-గాయత్రి మలేషియా ఓపెన్లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో త్రిసా-గాయత్రి ద్వ యం 21-10, 21-10తో ఒర్నికా-సుకిట్టను ఓడించి ప్రిక్వార్టర్స్లోకి వెళ్లింది.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు వచ్చింది.
సందీప్ మాధవ్, గాయత్రి ఆర్ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘గంధర్వ’. సబాని నిర్మాత. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 8న ఈ సినిమా విడుదలకానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించార�
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ పుల్లెల గాయత్రి గోపీచంద్ ఉబర్ కప్ ఫైనల్స్ నుంచి కూడా వైదొలిగింది. గాయం కారణంగా ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి దూరమైన తాజాగా ఉబర్ టోర్నీకి దూరమైంది. గాయం