రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్ క్వార్టర్స్లో ఓడింది. మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ చేరిన ఆమె.. సెకండ�
మలేషియా ఓపెన్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఏడో సీడ్ సింధు 21-13, 21-9 తేడాతో పోర్న్పవి చౌచువాంగ్(థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది. 40నిమిషాల్లోన�
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు మరో చేదు అనుభవం ఎదురైంది. మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా వెనుతిరిగింది. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్తో తలపడిన సైనా.. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. వరుస సెట�