కౌలాలంపూర్: మలేషియా ఓపెన్లో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి శుభారంభం చేసింది.
బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-18, 21-19తో షోహిబుల్, మౌలానా బగాస్ జోడీపై విజయంతో రెండో రౌండ్లోకి ప్రవేశించింది.