భారత బ్యాడ్మింటన్ ‘డబుల్లెట్స్' సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి మరో అరుదైన ఘనత అందుకున్నారు. మన దేశ డబుల్స్ షట్లర్లకు అందని ద్రాక్షగా ఉన్న బీడబ్ల్యూఎఫ్ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో సర�
భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో టైటిల్కు అడుగు దూరంలో నిలిచారు. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ఫైనల్కు దూసుకెళ్�
చైనా మాస్టర్స్లో భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్-చిరాగ్ శుభారంభం చేయగా.. లక్ష్యసేన్ మొదటి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 21-16
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి భారత జోడీగా కొత్త చరిత్ర లిఖించి�
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత టాప్-5లో చోటు
Hong Kong Open : హాంకాంగ్ ఓపెన్లో భారత స్టార్లు టైటిల్ వేటలో తడబడ్డారు. లీగ్ ఆసాంతం దుమ్మురేపిన లక్ష్య సేన్(Lakshya Sen) ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. వరుస సెట్లలో జోరు చూపించిన లీ షీ ఫెంగ్(చైనా) చేతిలో సేన్ కంగుతి�
ఇటీవలే ముగిసిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో కాంస్యంతో మెరిసిన భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. హాంకాంగ్ వేదికగా జరుగుతున్
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీ బరిలో ఉన్న ఏకైక భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీస్లో ఓటమి పాలయ్యారు.
బీడబ్ల్యూఎఫ్ జపాన్ ఓపెన్ సూపర్ -750 టోర్నమెంట్లో భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం శుభారంభం చేసింది. స్వల్ప విరామం అనంతరం ఈ టోర్నీతో మళ్లీ రాకెట్ పట్టిన భారత జోడీ..
స్వల్ప విరామం తర్వాత ఇటీవలే ముగిసిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీతో పునరాగమనం చేసిన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఇండోనేషియా ఓపెన్లో సత్తా చాటుతున్నారు.
సుమారు మూడు నెలల విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగిన భారత డబుల్స్ వీరులు సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి తమ పునరాగమనాన్ని విజయంతో ఆరంభించారు. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భాగంగా బుధవ
భారత స్టార్ షట్లర్ జోడీ, ప్రపంచ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 20-22, 18-21తో డెన్మా�