Indonesia Open | ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ చరిత్ర సృష్టించింది. మెన్స్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుం�
Indonesian Open : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్(HS Pranay) పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో విక్టర్ అక్సెల్సెన్(Viktor Axelsen) చేతిలో పోరాడి ఓడిపోయాడు. దాంతో, వరుసగా పదోసారి సూపర్ 1000 ఫైనల
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను అందుకున్నారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో సాత్విక్-చిరాగ్ ఒకస్థానం మెర�