యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అత్యుత్సాహాన్ని చూపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాలను మల్లాపురంలోనే నెలకొల్పాలని బీ�
Nipah Virus | కేరళలో నిపా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆమె చికిత్స పొందుతున్నదని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.
Viral Video | కేరళ (Kerala)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడితో కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.
Crime news | 2023 మే నెలలో విష్ణుజ, ప్రభిన్ల వివాహం జరిగింది. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. ప్రభిన్ ఆస్పత్రిలో మేల్ నర్సుగా పనిచేసే వాడు. వివాహం జరిగిన రోజు నుంచే ప్రభిన్ విష్ణుజను వేధించడం మొదలుపెట్టాడు.
Elephant | కేరళ రాష్ట్రంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఏనుగుల్లో (Elephant) ఒకటి జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.
నిఫా వైరస్తో 23 ఏండ్ల వ్యక్తి మరణించటంతో, కేరళలోని మలప్పురం జిల్లాలో తీవ్ర భయాందోళన నెలకొన్నది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, సినిమా థియేటర్లను ప్రభుత్వం మూసేయి�
Nipah Virus | కేరళ (Kerala)లో నిఫా వైరస్ (Nipah Virus) కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఓ మరణం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Nipah Virus | కేరళ మలప్పురం జిల్లాకు చెందిన 14 సంవత్సరాల బాలుడు నిపా వైరస్తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్�
Nipah Virus | కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్పై ఉంచి చికిత్స అందిస్�
Nipah Virus | నిపా వైరస్ మరోసారి కేరళను వణికిస్తున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లు తేలింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలో కుండపోత వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. పంట పొలాలు నీట మునిగాయి.
కేరళలోని మలప్పురంలో మతసామరస్యం వెళ్లివిరిసింది. ముస్లింల ప్రార్థనల (Eid Prayers) కోసం ఓ చర్చి గేట్లు తెరచుకున్నాయి. చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవచ్చంటూ మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేరళ (Kerala) ఆయుర్వేద వైద్యం (Ayurveda Treatment) చేయించుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.