రళలో (Kerala) జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మళప్పురం (Malappuram) జిల్లాలోని తన్నూర్ సమీపంలో పురపుజా నదిలో ఓ డబుల్ డెక్కర్ పడవ (Houseboat Tragedy) బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్�
Mamukkoya | అలనాటి మలయాళ నటుడు మముక్కోయ (76) ఇక లేరు. గత సోమవారం కేరళలోని మలప్పురం జిల్లా వందూర్లో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మముక్కోయ ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలారు.
తిరువనంతపురం: దేశంలో మూడవ మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. కేరళలో 35 ఏళ్ల వ్యక్తికి ఆ వైరస్ సోకింది. జూలై ఆరో తేదీన యూఏఈ నుంచి మల్లపురం వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ను గుర్తించారు. జ్వరంతో బాధ
Kerala | కేరళలోని (Kerala) మలప్పురంలో పెను ప్రమాదం తప్పింది. ఫుట్బాల్ టోర్నీ సందర్భంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక గ్యాలరీ కూలిపోయింది. దీంతో 200 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మలప్పురంలోని పూన్�
పిల్లలకు ఇష్టమైన బొమ్మలు కొనడం సర్వసాధారణం. జాతరలకు వెళ్లినప్పుడో, పండుగల సమయాల్లోనో ఇంటి ముందుకు వచ్చే బొమ్మలు, బూరలు కొనాలంటూ పిల్లలు మారాం చేయడం, తల్లిదండ్రులు బేరాలాడి ఏదో ఒకటి కొనివ్వడం చేస్తుంటార�