మలక్పేటలో (Malakpet) నేడూ ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. చాదర్ఘాట్-దిల్సుక్నగర్ మార్గంలో ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. దీంతో రోడ్డుపైకి మురుగునీరు ముంచెత్తడంతో గత రెండు రోజులుగా వాహనదారుల�
మలక్పేట ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్ల�
హైదరాబాద్లోని మలక్పేట రైల్వే బ్రిడ్జ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. చాదర్ఘాట్-మలక్పేట మార్గంలోని ఫ్లైఓవర్ వద్ద ఉన్న మ్యాన్హోల్ పొంగుతున్నది. నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి మలక్పే
Ration Cards | హైదరాబాద్ మలక్పేట సర్కిల్-1 పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా 18,121 దరఖాస్తులు, ప్రజావాణి ద్వారా 133 దరఖాస్తులు వచ్చినట్లు సర్కిల్-1 అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఎస్వో నర్సింగ్ ర�
పాస్పోర్టు విచారణకు వెళ్లిన పోలీసు కానిస్టేబుల్పై పలువురు దాడి చేశారు. అతన్ని బూతులు తిడుతూ.. బట్టలు చింపి.. దారుణంగా కొట్టారు. దీంతో బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మలక్పేట పోలీసులు ముగ�
Adulterated Oil | ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న ఆశతో ఓ వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల లేబుళ్లు(స్టిక్కర్లు) అతికించి కల్తీ నూనె విక్రయిస్తున్నాడు. సోమవారం నాడు సౌత్ ఈస్ట్ జోన్ టా�
మలక్పేటలో ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శిరీషది హత్యే నని తేలింది. శిరీషకు ఊపిరాడకుండా చేసి దిండు అదిమి చంపినట్లు భర్త వినయ్, ఆడపడుచు సరిత..
మూసీ తీరంలో నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని నర్మదా బచావో ఉద్యమకారిణి, హక్కుల నేత మేథాపాట్కర్ హెచ్చరించారు. సోమవారం పాత మలక్ పేట డివిజన్ శంకర్ నగర్ లోని మూసీ నిర్వాసితుల కాలనీల్లో పర�
Hyderabad | హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని.. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్మార్టం నివేదికలో బయటప�