నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని చిట్యాలకు చెందిన సంతోశ్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందారు.
ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కోసం (Urea Shortage) అగచాట్లు తప్పడంలేదు. గంటలతరబడి లైన్లలో వేచివున్నా యురియా తమకు దొరుకుతుందన్న నమ్మకమూ లేదు.
మక్తల్, జులై 15; ప్రజా పాలనలో ప్రజలకు అన్నివిధాలా కష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. తాజాగా మక్తల్లోనూ ఆర్టీసీ బస్సుకు సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక చేసేద�
Pending Scholarships | రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ డిమాండ్ చేశారు.
Venugopala Swamy Temple | వేణుగోపాలస్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా విగ్రహ ప్రతిష్ట హోమాధి కార్యక్రమాలను జగద్గురు శంకరాచార్య హంపి విరుపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి భారతి స్వామి నిర్వహించారు.
Government Schools | ప్రభుత్వ బడుల బలోపేతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహకరించాలని మక్తల్ మండల విద్యాధికారి అనిల్ గౌడ్ కోరారు.
Cycling Competition | త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని నారాయణపేట జిల్లా సైకిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం అన్నారు.
PDS Rice Seize | ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశామని నర్వ ఎస్సై కుర్మయ్య తెలిపారు.
Road Accident | మండలంలో ఇసుక టిప్పర్ల అతివేగం ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో శుక్రవారం వ్యక్తి మృతి చెందాడు.
నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) మండలంలో ఇసుకాసురుల ఆగడాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేన్నప్పటికీ రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తూ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో టిప్పర్లు తిప్పుతున్నారు.
Former MLA Chittem | నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
Farmers Angry | నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ఉందని చెప్పిన అధికారులే డుమ్మా కొట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.