Narayanpet | నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. మక్తల్ మండలం మంతన్గౌడ్ గ్రామంలో విద్యుదాఘాతంతో 13 ఏళ్ల అక్షర మృతి చెందింది. నీళ్ల మోటర్ ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Makthal | నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బి.రూప జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. జపాన్ విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణపై ఆమె అధ్యయనం చేయనున్న�
నారాయణపేట జిల్లా మక్తల్లో దారుణం చోటుచేసుకున్నది. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై ఆమె కన్నకొడుకు ఎదుటే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకొనేందుకు యత్నించిన ఆ బాలుడిపైన�
నిద్రిస్తున్న మహిళపై కన్న కొడుకు ముందే లైంగిక దాడి చేసి సదరు మహిళ ప్రైవేట్ పార్ట్స్ ను కోసి వేసిన ఘటన నారాయణపేట జిల్లా మక్తలపట్టణంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్లోని మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ధాన్యం కొనుగోలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం
షాద్నగర్, మక్తల్ అటవీప్రాంతాల్లో జంతువులను వేటాడి, వాటి మాంసం తింటున్న ఆరుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ కమిషనరేట్ గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీఅధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
Election Code | మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఉదయం మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో బీ ఫామ్స్ అందజేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందే కాంగ్రెస్ నినాదాలు చేస్తూ కోడ్�
Police Case | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
Makthal Court | ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కొలువుదీరిన కోర్టు కథ ఇది. స్వయానా సీఎం ఇలాకా. అందునా పశుసంవర్ధక, క్రీడాశాఖ మంత్రి నియోజకవర్గం. అయినా బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన పనులు పూర్తి చేయలేని దయనీయం., నిధు�
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం వ�