కేంద్ర ప్ర భుత్వం నిధులతో చేపట్టిన పనులను శంకుస్థాపనకు హంగు ఆర్భాటంగా కదిలిన మంత్రి వాకిటి శ్రీహరి అవమానకర పరిస్థితిలో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగిన పరిస్థితి మంగళవారం మక్తల్ నియోజకవర్గ
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై మక్తల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్సలు పొందుతున్నారు.
అవినీతికి పాల్పడిన ఎస్సైని మండల కేంద్రానికి మళ్లీ ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించినందుకు.. మక్తల్ ఎమ్మెల్యే, అతడి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ నర్వ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ చేసిన అరాచకాలకు తట్టుక
రాష్ట్రంలోనే అన్ని వసతులు కలిగిన ఆయుర్వేద వైద్యశాలను సోమవారం మరికల్ మండలంలోని కన్మనూర్ గ్రామంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, �
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్యులను టెర్మినేట్ చేసినట్లు నారాయణ పేట కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ప్రకటనలో తెలిపా రు. మక్తల్ నియోజకవర్గం మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్�
చూడముచ్చటైన అందంతో.. చురుగ్గా కదులుతూ.. చెంగు చెంగున గంతులేస్తూ పరిగెడుతుంటే.. ఎంతటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే.. వాటి సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువి�
దొంగలు ప్రజలను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పథకం ప్రకారం తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు. మక్తల్ పట్టణంలో వారం వ్యవధిలోనే పలు కాలనీల్లోని ఇండ్లల్ల
Deer destroying crops | చూడముచ్చటైన అందంతో చురుగ్గా కదులుతూ చెంగు చెంగున గంతులేస్తూ పరిగెడుతుంతే ఎలాంటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే. వాటి సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంట
మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గవరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఊట్కూర్ మండలం పెద్దజట్రం,
కళ్లబోల్లి మాటలు చెప్పే కాంగ్రె స్ నాయకుల మాయమాటలను నమ్మొద్దని బీఆర్ఎస్ అభ్యర్థి, మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని నర్�
మక్తల్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తాసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మయాంక్మిట్టల్కు గురువారం నామినేషన్ పత్రాలు అందజేశారు.
తెలంగాణా రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో నియోజకవర్గాలు అభివృద్ధి బాట పట్టాయి. గతంలో అరకొర నిధులతో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న మక్తల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె�
మక్తల్ నియోజకవర్గం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. వలసలకు నిలయమైన మక్తల్ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే చిట్టెం ర