గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం వరకు ప్రధాన రోడ్డు ఆక్రమణకు గురవుతోంది. రోడ్డు ప్రక్కన పుట్ పాత్ ఆక్రమించి వ్యాపారాలు చేస్తుంటే అడిగేవారు లేదన్న ధీమాతో రాను రాను మరింత
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన కొద్ది రోజుల్లోనే మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో మిషన్ కాకతీయ పథకం పేరిట గ్రామాల్లోని చెరువులు, కుంటల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ పథకంలో అప్పుడు పోలీస్
‘గూఢచారి’ ‘మేజర్' ‘హిట్-2’ చిత్రాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యువ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి-2’ చిత్రంలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అడివి శేష్ �
Major | అడివి శేష్ (Adivi Sesh) కెరీర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ సినిమాగా నిలిచిన చిత్రం మేజర్ (Major). ఈ చిత్రం గతేడాది మే 24న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ఫాంలో కూడా మంచి టాక్ తెచ్చుకుంది.
Fire broke out | హిందీ టీవీ సీరియల్ ‘గమ్ హై కిసీ కే ప్యార్ మే’ సెట్లో మంటలు (Fire broke out) చెలరేగాయి. తొలుత గ్రౌండ్ ఫ్లోర్కు పరిమితమైన మంటలు అనంతరం ఫిల్మ్ సిటీలోని మిగతా సెట్లకు కూడా వ్యాపించాయి. దీంతో లెవల్ 3 అలర్ట్ను
రైతన్నల కష్టంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్లోని రాంనగర్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంల�
పెద్ద సినిమాలకు అడ్డు అదుపు లేకుండా టికెట్ రేట్లు (Ticket Rates) పెంచారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటికి ఫలితాలు కూడా అంతే దారుణంగా రావడంతో.. నిజంగానే టికెట్ రేట్లు పెరగడం వల్లే థియేటర్స్ కు జనం రావడం లేదు అనుకున�
కంటెంట్ ఉంటే టికెట్స్ ధరలు పెంచకున్నా కలెక్షన్లు వసూలు అవుతాయని ఈ రెండు సినిమాలు రుజువు చేశాయి. ఈ సినిమాల బాటలోనే వేణు ఊడుగుల (Venu Udugula) డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం విరాటపర్వం (Virataparvam) మేకర్స్ కూడా
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్ (Major). దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్తో ప్రదర్శించబడుతోంది. ఈ స
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ (Major) చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమాపై జనసేన చీఫ్ పవన్ కల�
తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక వారం రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్నాయి. భారీ టికెట్ల కారణంగా ఈ మధ్యకాలంలో ఆడియన్స్ థియేటర్స్కు రావడం మానేశారు. అయితే చాలా రోజుల తర్వాత తక్క�
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్' ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నది. అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ప్రధాన పాత్రల్లో నటి�
మేజర్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నాని(Nani ). దీని వెనుక పెద్ద కథే ఉంది. మేజర్ కేవలం తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది.
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండి�