అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ మేజర్ కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తి కాగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సినిమా మేకింగ్క�
యంగ్ సెన్సేషన్ అడివి శేష్ కొద్ది రోజుల క్రితం డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇటీవల ఆయన తిరిగి రావడ�
యంగ్ హీరో అడివి శేష్ కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. అడివి శేష్ డెంగ్యూ బారిన పడగా, ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. అప్పటి
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డెంగ్యూ కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా డెంగ్యూ బారిన పడుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారిన పడ్డట్టు తెలుస్తుంద�
విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న యువ నాయకుడు మేజర్. ఎక్కువశాతం దేశభక్తి, థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చేస్తున్న అడివి శేష్ ప్రస్తుతం.. 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణా�
ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా వస్తున్న సినిమా మేజర్. టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు.
26/11 ముంబయి ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ను పోషిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకుడు. తెలుగు, హ�
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్ ఫీమేల్ లీడ�
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్కా దర్శకుడు. 26/11 ముంబయి దాడుల్లో ప్రాణాలర్పించిన దివంగత ఆర్మీ అధికారి సందీప్ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నార�