దిగుమతి కేంద్రాల వద్ద మొక్కజొన్న వాహనాలు బారులుతీరడంతో రైతన్నలు ఆ పంటలను కాపాడుకునేందుకు అక్కడే రోజులకొద్దీ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆదివారం ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు�
మక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా నర్సాపూర్, దిలావర్పూర్ మండలాలకు చెందిన రైతులు గుండంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డుపై ముళ్ల కంప వేసి ధర్నా చేపట్టారు.
ప్రభుత్వం సర్వర్ డౌన్ చేయడంతోనే మక్కల కొనుగోళ్లు నిలిచిపోయిందని రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వైరా మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు ఆరోపించారు.
మక్క రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఏటా బహిరంగ మార్కెట్లో ధర లేక ఆగమాగం కావాల్సి వస్తోంది.
మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) నూడెమోక్రసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టిన గ్రామీణ ప్రాంతాల బంద్ విజయవంతమైంది. కొమరారం
పెట్టుబడి సాయం అందక అప్పులు చేసి, అష్టకష్టాలు పడి ఎరువులు కొని మరీ పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడం సవాల్గా మారింది. పెసర, పత్తి కొనుగోళ్లు ప�