ఎన్నికల ముందు ప్రతి వర్గానికి ఆకర్షణీయమైన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చా క రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులను ఇలా అం దరినీ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మం
మొక్కజొన్న ధాన్యాన్ని మోదీ కొనవద్దని అంటుండని మక్కల కొను గోళ్లపై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొత్త భాస్యం చెప్పారు. మక్కలను కేంద్రం కొనుగోలు చేస్తుందని.. ఇందులో తమకేమి సంబంధమని దబాయించారు. మక�
అన్నదాత కష్టానికి విలు వ లేకుండా పోయింది. ఆరుగాలం అన్నదాత పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టా లు పడాల్సి వస్తుంది. మండుటెండల్లో చెమటోడ్చి మొక్కజొన్న పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతు లు 20 రోజులుగ�
పంటల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు విలవిలలాడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్నలు, శనగల కొనుగుళ్లు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజా�
సీజన్ ఏదైనా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కారు చుక్కలు చూపిస్తోంది. పంటలు వేసే వరకు విత్తనాలు, ఎరువుల సమస్యతో సతమతమైన రైతన్నలు.. పంటలు చేతికొచ్చాక వాటిని అమ్ముకునేందు
రైతులు పండించిన మక్కల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
నింగి నిండా కారుమబ్బులు.. వీస్తున్న ఉగ్రరూప వడగాల్పులు.. రోడ్డు మీద మట్టిని రజనులా ఎగరేస్తున్న గాలి దుమారం.. ఇదీ శనివారం మధ్యాహ్నం జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద కనిపించిన భీతావహ దృశ్యం. వర్ష
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికరగుట్ట సమీపంలో ఏర్పాటుచేసిన మక్క కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు బంద్ చేయడంతో రైతులు ఆగ్రహించారు. నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నెక్కొండ మార�
రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో ఎవుసం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్నా.. కొనే దిక్కు లేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధా�
మార్క్ఫెడ్లో గన్నీ సంచుల గ్యాంగ్ రాజ్యమేలుతుందా? సరఫరా కాంట్రాక్టర్లు రింగ్గా మారి సరఫరా నిలిపివేశారా? ప్రస్తుతం మక్కల కొనుగోలులో గన్నీ సంచుల కొరతకు కాంట్రాక్టర్ల అత్యాశే కారణమా? ప్రక్రియ పూర్తయి
రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్న