మొక్కజొన్న కొనుగోళ్లు చేయడం, ఎత్తడంలో ఆలస్యం జరుగుతుండటంతో రోజుల తరబడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగులు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా బాదేపల్లి పీఏసీసీఎస్ వారు మక్కల�
మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మద్దులపల్లి ఏఎంసీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ
రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్న
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలు, వారి గోడు గురించి పట్టించుకోరా? అని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారం విషయం�
ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రావినూతల, ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన రైతులు బోనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్డుకు�
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రైతులు సోమవారం బోనకల్లు - ఖమ్మం రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు.
నియోజకవర్గంలోని అలంపూర్ మండలకేంద్రం, క్యాతూరు గ్రామంలో తెలంగాణ మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న అలంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే వ
మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సత్వరం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాగర్కర్నూల్తోపాటు ఖమ్మం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారో�
మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చ
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభానికి బీఆర్ఎస్ సర్పంచులను పిలిచి అవమానించిన ఘటన పెద్దకొత్తపల్ల్లిలో చోటుచేసుకున్నది. దీంతో సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ డీఆర్డీవో రాజేశ్వరిక�
స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) నేతలు సోమవారం సాలూరా తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కుంటాల మండల అధ్యక్షుడు పడకంటి దత్తాత్రి ఆరోపించారు.
పంట చేతికొస్తున్న క్రమంలో ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో గురువారం
గ్రామీణ ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.