ఆంక్షలు లేకుండా రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు
కల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా ఇంకా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్ల�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి మక్కలు కాంటా వేసి రోజులు గడుస్తున్నా లార�
రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను మార్కెట్లో విక్రయించేందుకు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. అచ్చంపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి అచ్చంపేట, ఉప్పు�
రైతులు తమ మొక్కజొన్న చేలలోని వ్యర్థాలకు నిప్పంటించడంతో ప్రమాదవశాత్తు గాలికి మంటలు వచ్చి ధాన్యం బస్తాలకు అంటుకొని దగ్ధమయ్యాయి. ఈ ఘటన రూరల్ మండలం తీర్థాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన�
మొక్కజొన్న రైతులను కష్టాలు వీడటం లేదు. యాసంగిలో పండించిన మొక్కజొన్న కొనుగోలు సర్కారు ఆలస్యంగా చేపట్టి కొనుగోలు చేసి నెల రోజులు కావస్తున్నా తరలింపులో జాప్యం ఏర్పడుతుంది. దీంతో రైతులను వరుస కష్టాలు వెంట�
దిగుమతి కేంద్రాల వద్ద మొక్కజొన్న వాహనాలు బారులుతీరడంతో రైతన్నలు ఆ పంటలను కాపాడుకునేందుకు అక్కడే రోజులకొద్దీ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆదివారం ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు�
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో మార్కెట్లో క్రయ విక్రయాలకు, ఎగుమతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మంగళవారం నుంచి వ్యాపారులు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ను బంద్ చేశారు. �
మొక్కజొన్న కొనుగోళ్లు చేయడం, ఎత్తడంలో ఆలస్యం జరుగుతుండటంతో రోజుల తరబడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగులు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా బాదేపల్లి పీఏసీసీఎస్ వారు మక్కల�
మక్కల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. మద్దులపల్లి ఏఎంసీలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ
రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్న
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలు, వారి గోడు గురించి పట్టించుకోరా? అని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారం విషయం�
ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రావినూతల, ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన రైతులు బోనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్డుకు�