Work Hours | వారంలో ఎక్కువ గంటలు పని చేస్తేనే దేశం ప్రగతి సాధిస్తుందని ‘ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పని గంటల సంఖ్యపై దేశవ్యాప్తంగా విస్తృత �
ప్రముఖ ఎరువులు తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..డ్రోన్ ద్వారా పిచికారీ సేవలను మరిన్ని రాష్ర్టాలకు విస్తరించడానికి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన కృష్-ఈ తో జట్టుకట్టింది.
దేశీయ రోడ్లపై మరో అంతర్జాతీయ మోటార్సైకిల్ బ్రాండ్ దూసుకుపోవడానికి సిద్ధమైంది. మహీంద్రా గ్రూపు నిర్వహిస్తున్న ఐకానిక్ మోటార్సైకిల్ బ్రాండ్ బీఎస్ఏ తన తొలి మోటార్సైకిల్ను దేశీయ మార్కెట్కు ప�
సిల్ యూనివర్సిటీ చైర్మన్గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వి�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడితోపాటు దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్�
Anand Mahindra | సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా తన అధికార ఎక్స్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు ఆయన ఉద్యోగం ఆఫర్ చేశారు. సాంకేతి�
హైదరాబాద్ కేంద్రంగా విద్యా సేవలు అందిస్తున్న మహీంద్రా యూనివర్సిటీలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబ సభ్యులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
: భారతీయ ఆటో పరిశ్రమ మార్గదర్శి, మహీంద్రా గ్రూప్ గౌరవ చైర్మన్ కేశుబ్ మహీంద్రా కన్నుమూశారు. బుధవారం ఉదయం ముంబైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు సంస్థ ప్రకటించింది. ఈయన వయసు 99 ఏండ్లు. 1923 అక్టోబర్ 9�