వర్షాకాలం దృష్ట్యా మురికి గుంతల్లో, నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా మున్సిపల్ పక్షాన దోమల నివారణకు చర్యలు చేపట్టామని జగిత్యాల మున్సిపల్ సానిటరీ ఇన�
మలక్పేటలో డ్రైనేజీ నీరు ఉప్పొంగడంతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ నివారణకు చేపట్టిన పనులను కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ఆదివారం పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా ప్రైవేటు బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
CM Revanth | సీఎం రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం అసెంబ్లీలో(Telangana Assembly) మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు? ప్రతిపక్షాల గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
Maheshwar Reddy | దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. పొంగులేటికి సంబంధించి
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ పెత్తిన ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంటుందని.. రేవంత్ సర్కారుది ప్రజా పాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీలో బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
‘సీఎం రేవంత్రెడ్డికి ఆగస్టు భయం పట్టుకున్నది. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదనే ఇలా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని వరుస ఒట్లు పెడుతున్నడు. ఆగస్టు వరకు రేవంత్ సీఎంగా ఉంటడో లేదో తెలియకనే కోమటిరెడ్డి వెంకట్�
కాంగ్రెస్ ఇప్పుడు ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ అనే మూడు గ్రూపులుగా విడిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు.
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి కంఫర్ట్గా లేదని.. ఆయన సొంత దుకాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
Maheshwar Reddy | రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున రూ.10వేల కోట్ల చొప్పున నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు.