టాలీవుడ్ (Tollywood) యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ చేస్తున్న మేజర్ ట్రైలర్ను నేడు లాంఛింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న స్టార్ హీరో మహేశ్ బాబు (Ma
పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ధరలను పెంచుకునేందుకు అనుమతిచ్�
Mahesh Babu | సాధారణంగా మహేశ్ బాబు చాలా కూల్గా కనిపిస్తాడు.. స్టేజీ ఎక్కిన తర్వాత కూడా కంపోజ్డ్గా ఉంటాడు. ఎమోషనల్ అయినట్లు ఎప్పుడూ కనిపించడు కూడా. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా చాలావరకు బయటపడడు.. లోపలే క�
అభిమానుల కోసమే తాను సినిమాలు చేస్తానని, వాళ్లకు నచ్చేలా నటిస్తానని అన్నారు మహేష్ బాబు. ఆయన హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో ఫ్యాన్స్ కేరింతల మధ్య ఘన�
మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు పరశురామ్. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నారాయన. ‘గీతగోవిందం’ చిత్రం వందకోట్ల మైలురాయిని దాటి ఆయన కెరీర్కు తిరుగులేన�
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా చేస్తున్నారు.
మహేష్బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. ఈ నెల 12న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు. కుటుంబంతో కలిసి పారిస్ విహార య�
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. త్వరలోనే మేకర్స్ హైదరాబాద్లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓ ప్�
టాలీవుడ్లో పేరున్న కొరియోగ్రాఫర్స్ను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. అగ్ర హీరోలతో ఆయన చేయించిన డ్యాన్సులు పాపులర్ అయ్యాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా
మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఇప్పటికే పరశురాం అండ్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) ఓ ఇంటర్వ్యూలో పలు విష