Akhanda 2 | బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం ‘అఖండ 2’ విడుదలకు కొన్ని గంటల ముందే ప్రీమియర్ షోలు, టికెట్ బుకింగ్స్ ఆకస్మికంగా రద్దు కావడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ పెర�
గ్లోబల్స్టార్ ప్రియాంకచోప్రా ప్రస్తుతం తెలుగులో మహేష్బాబుతో కలిసి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనుంది. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్లు
Priyanka Chopra | ప్రపంచవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాకు తెలుగు ప్రేక్షకులలోను ప్రత్యేక గుర్తింపు ఉంది. మోడల్గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరక�
Mahesh Babu | మహేశ్ బాబు నటించిన ‘బిజినెస్మేన్’ సినిమా నవంబర్ 29న రీరిలీజ్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా అభిమానుల్లో సంబరాలు మునిగితేలుతున్నారు. అయితే ఈ ఉత్సాహం కొన్నిచోట్ల ప్రమాదాలకు దారితీస్తోంద�
రాజమౌళి, మహేశ్బాబుల ‘వారణాసి’ సినిమా టైటిల్ను ఇటీవల ఓ భారీ కార్యక్రమంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనాటి నుంచి ఈ టైటిల్పై పరిశ్రమలో వివాదం మొదలైంది.
Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “వారణాసి” పై అంచనాలు మొదటి నుంచే ఆకాశాన్ని తాకుతున్నాయి.
Varanasi | ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ఒక్కొక్కటిగా �
దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అగ్ర హీరో మహేశ్బాబు ఇందులో కథానాయకుడు కావడం.. ఈ రెండు కారణాలు.. సిన�
బ్లాక్బస్టర్ ‘తండేల్' తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న భారీ చిత్రానికి ‘వృషకర్మ’ అనే పేరును ఖరారు చేశారు. ‘విరూపాక్ష’ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ ప్�
Keeravani | సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం ‘వారణాసి’ పై ఏదో ఒక ఆసక్తికర సమాచారం బయటకు వస్తూనే ఉంది.
మహేష్బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో పలువురు అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. ప్రతినాయకుడు కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్సుకుమారన్, మందానికిగా క
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మహేష్బాబు-రాజమౌళి సినిమా తాలూకు ‘గ్లోబ్ట్రాటర్' ఈవెంట్కు దేశవ్యాప్తంగా భారీ అటెన్షన్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో రామాయణ ఘట్టం కీలకంగా ఉంటుందని, ఆ ఎపిసో