MS Dhoni | అంతర్జాతీయ క్రికెట్లో లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించడంతో పాటు.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్గా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni).. బ్యాట్తో భారీ షాట్లు ఆడటంతో పాటు.. కీపర్గ�
LGM Movie OTT | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) సతీమణి సాక్షి సింగ్(Sakshi Singh)తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)ను షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి వచ్చిన
చెన్నై సూపర్కింగ్స్కు ఐదో టైటిల్ అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి శస్త్రచికిత్స విజయవంతమైంది. మోకాలి గాయంతోనే టోర్నీ ఆడిన ధోనీకి గురువారం ముంబైలోని దవాఖానలో జరిగిన సర్జరీ విజయవంతమైనట్లు చె
Mahendra Singh Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీకి ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు ఆడుతున్న ధోనీ.. ప్రతి సీజన్లో మొత్తం పరుగులు, సిక్సర్లు, బౌండర
Sunil Gavaskar | లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మైదానంలోకి పరుగున వచ్చి తన షర్ట్పై మహేంద్రసింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. దాదాపు తన వయస్సులో సగం వయస్సు ఉన్న వ్యక్తి ముందు ఒక అభిమానిలా నిలబడి గవాస్కర�
Chiyaan Vikram | చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) త్వరలోనే మరోసారి పొన్నియన్ సెల్వన్ 2 (Ponniyin Selvan 2) లో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్లో షే�
ప్రతిష్ఠాత్మక మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్సీసీ)లో ఐదుగురు భారత క్రికెటర్లకు సభ్యత్వం లభించింది. తమ కెరీర్లో అనితర సాధ్యమైన విజయాలకు తోడు క్రికెట్ చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్సీసీ..భారత మాజీ క�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్కు అదిరే ఆరంభం లభించింది. గత మూడేండ్లుగా పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్ ఈసారి పూర్తి స్థాయి ప్రేక్షకులతో ఇంటా, బయట పద్ధతిలో ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం అట్టహాస�
ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)తో మహేంద్ర సింగ్ ధోని -సాక్షి సింగ్ కపుల్సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధోనీ మైదాన్ ప్రొడక్షన్లో వస్తున్న మొదటి ప్రాజెక్ట్�
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై నెలకొన్న సస్పెన్స్ కు ఫుల్స్టాప్ పెడుతూ అధికారికంగా ప్రకటించింది ధోనీ టీం.
ధోనీ సతీమణి సాక్షి సింగ్ (Sakshi Singh Dhoni)తో �
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా దక్షిణాది తారలతో సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఇప్పటికే ‘రోర్ ఆఫ్ లయన్', ‘బ్
సీఎస్కే యాజమన్యానికి జడేజాకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని గత కొన్నిరోజులుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా జడేజా చేసిన ఆ పనితో అవి నిజమేనని తేలిపోయింది.