భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’తో పుడమితల్లి పులకరించింది. సబ్బండ వర్ణాలు కదం తొక్కి మొక్కలు నాటగా పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి.
రంగారెడ్డి జి ల్లా కందుకూరు మం డలం తిమ్మాపూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూ ములపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లే దని కందుకూరు తహసీల్దార్ మహేందర్రెడ్డి వివరణ ఇచ్చారు.
‘తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే నక్సలిజం సమస్య మళ్లీ పెరుగుతుందని, హైదరాబాద్ నగరంలో మతకల్లోలాలు పెచ్చరిల్లుతాయని ఎన్నో అపోహలు ప్రచారం అయ్యాయి. అవి కేవలం అపోహలే కాదు.. సమాజంలోని కొంత మేధావివర్గం నుంచి కూడా
వయసు అనేది ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించాడు జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కల్లెం మహేందర్రెడ్డి. ఆసక్తి ఉండాలే కానీ ఎంచుకున్న రంగంలో అద్భుతంగా రాణించవచ్చని చేతల్లో చూపించాడు ఈ వెటరన్ అథ్లెట్.
యాదాద్రి, ఫిబ్రవరి 28 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేయాలని నల్లగొండ ఉమ్మడి జిల్లా డీసీబీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కోరారు. హైదరాబాద్లోని టెస్కా�
ఎమ్మెల్సీలుగా పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమయ్కుమార్.. ధ్రువీకరణ పత్రాల అందజేత ఎమ్మెల్సీలను అభినందించిన మంత్రి కే�
నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత,రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్రెడ్డి,శంభీపూర్ రాజు గెలుపు లాంఛనమే స్థానిక కోటాలో 12 స్థానాలకు ఎన్నికలు మిగిలిన 9 చోట్ల టీఆర్ఎస్దే జోరు ఎన్నికల బరిలో 73 మంది అభ్యర్థుల
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మొత్తం అన్ని స్థానాలను కైవసం చేసుకోగలమన్న ధీమాతో ఉన్న అధికార టీఆర�
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. బండి పాదయాత్ర వైపు ప్రజలు కన్నెత్తి కూడా చూడటం లేదని, బీజేపీ క�
శంకర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం 50రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మున్సిపల్ పరిధిలోని హ
హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో �