మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టుతున్నట్లు ప్రకటించిన మనోజ్ జరాంగే పాటిల్.. సోమవారం అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. ఎన్నికల్లో తమ అభ్యర్ధులను బరిలో దింపడం లేదని �
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నాయకత్వంలోని ‘మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)’ కూటముల రాజకీయాలు కులాల చుట్టే తిరుగుతు
Manoj Jarange | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే పాటిల్ (Manoj Jarange Patil) యూటర్న్ తీసుకున్నారు. ‘మహా’ ఎన్నికల నుంచి వైదొలిగారు.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరాఠీల ఓట్ల కోసం మూడు సేనలు పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే నాయకత్వంలో�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియగా, రెండు ప్రధాన రాజకీయ కూటముల నుంచి 150 మందికిపైగా రెబల్స్ బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూట�
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని ఆప్ నేత సంజయ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) విజయం కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని ఆప్ శనివారం ప్రకటించిం
Maharashtra | త్వరలో మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్లను (star campaigners) బీజేపీ (BJP) ప్రకటించింది.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమకు 5 స్థానాలను ఇవ్వాలని, లేదంటే 25 స్థానాల్లో పోటీ చేస్తామని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి సమాజ్వాదీపార్టీ హెచ్చరించింది. ఈ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శి�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టల్ని తరలించనున్నదా? గత లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే పని చేసిందా? శివసేన (షిండే వర్గం) కార్యదర్శి, పార్టీ ప్రతిని�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటములు వ్యూహాలకు పదునుపెట్టాయి. రెండు కూటముల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వస్తున్నది. అభ్యర్థుల ప్రకటనతో ప్రచార పర్వం ఊపందుకు�
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20న రెండు దశల్లో పోలి�
త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) వేగంగా అడుగులు వేస్తున్నది. భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం ఫార్ములా దాదాపుగా ఖరారైంది. లోక్సభ ఎన్నికల్లో లభించిన వ�
Maharashtra Assembly Elections : ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష మహా వికాస్ అఘాది (ఎంవీఏ) సన్నద్ధమవుతున్నది. ఏక్నాథ్ షిండే సర్కార్పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి
Maharashtra Assembly Elections : మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడు ఆదిత్యా ఠాక్రేతో కలిసి ఢిల్లీలో బుధవారం బిజీబిజీగా గడిపారు.
Maharashtra Assembly Elections : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ (MVA) విజయం సాధిస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ రమేష్ చెన్నితల ధీమా వ్యక్తం చేశారు.