MNS Chief Raj Thackeray: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే కీలక ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. 200 నుంచి 250 సీట్లలో పోటీకు దిగే అవకా�
వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లలో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం వెల్లడించారు.