ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వెల్లడించారు.
మండలంలోని సోమశిల లలితా సోమేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం లోక కల్యాణార్థం నిర్వహించిన శ్రీ రుద్ర సహిత మహాచండీయాగంతో పుణ్యక్షేత్రం భక్తులతో పులకించింది.
జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలు విద్యా కుసుమాలుగా నిలిచాయి. రుచికరమైన భోజనం.. నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన, మెరుగైన వసతులు విద్యార్థులకు అందుతున్నాయి. అందుకే ఈ స్కూళ్లల్లో సీట్లకు భలే డిమాండ్ పెరి�
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచనల మేరకు మంగళవారం మండలంలోని వెంకటాపూర్, ఓబులాయపల్లి, బొక్కలోనిపల్లి, రాంచంద్రాపురంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఇన్చార్జీలను నియమించారు
జిల్లాలోని మక్త ల్, నారాయణపేట, కోస్గి మున్సిపాలిటీల్లో చేపడుతున్న అ భివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.
ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మాతృభాషకు విలువ ఇచ్చిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషను గౌరవించని వాళ్లు తన దృష్టిలో మనుషులేకాదన్నారు.
విద్యార్థినులు.. మహిళల వెంటపడుతున్న ఆకతాయిల్లో మైనర్లు.. యువకులే అధికంగా ఉంటున్నారు. ఈ విషయం షీ బృందాలు నమోదు చేసిన కేసుల్లో వెల్లడవుతున్నది. కుటుంబ పెద్దలు పిల్లలను పట్టించుకోకపోవడం..