స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. పలుచోట్ల 75 మీటర్ల పొడవున్న జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. సోమవారం 31 గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 1,67,136 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,45,975 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
కంసాన్పల్లి, బొమ్మన్పాడ్ శివారులో ఉన్న భూమి విషయంలో పేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డిపై సోషల్ మీడియాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆ
ఆయిల్పాం తోటల సాగుతో ఆమ్దానీ మస్తుగుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు.
ఎంజీకేఎల్ఐ ప్రధాన కాలువ లైనింగ్ పనులు జెట్ స్పీడ్తో కొనసాగుతున్నాయి. ప్రజ్యోతి కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.24 కోట్లకు టెండర్లు దక్కించుకొని పనులు చకచకా చేపడుతున్నది.
వ్యాయామంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే క్రీడల్లో ఈతకు మిం చిన ఆట మరోటి లేదు. ఉదయం, సాయం త్రం వేళల్లో గంటపాటు ఈత కొట్టడం వల్ల శరీరంలోని 600 కిలో క్యాలరీల శక్తి ఖర్చు అవుతుందని వ్యాయా మ నిపుణులు వెల్లడిస్
ఆంగ్ల మాధ్యమంతో భవిష్యత్తు వెనుకబడ్డ విద్యార్థులకు వరం ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో పెరుగుతున్న అడ్మిషన్లు డిజిటల్ క్లాసులతో నూతన విధానానికి శ్రీకారం వనపర్తి, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు�