ఉత్సాహంగా వ్యాక్సినేషన్ ప్రారంభం పర్యవేక్షించిన అధికారులు 15-18 ఏండ్లలోపు పిల్లలందరూ టీకా వేయించుకోవాలని సూచన మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 3 : ఉమ్మడి జిల్లాలోని 15-18 ఏండ్లలోపు పిల్లలకు సోమవారం కొవిడ్ వ్�
రూ.40కోట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం రూ.43 కోట్లతో 300 పడకల దవాఖాన నిర్మాణం పీజీ కళాశాలలో ఎంబీఏ కోర్సు మెరుగుపడిన విద్యా, వైద్యరంగం గద్వాల, జనవరి 3 : నడిగడ్డపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి స
శ్రీరామకొండకు భారీగా తరలొచ్చిన భక్తులు స్వామి దర్శనానికి బారులు మార్మోగిన రామనామం దర్శించుకున్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు రూ.1.50 కోట్లతో ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు శ్రీరామకొండ �
బైక్ను ఢీకొన్న కారు ఇద్దరు మేస్త్రీల దుర్మరణం ఉప్పునుంతల మండలం ఈరటోనిపల్లి వద్ద ఘటన ఉప్పునుంతల, జనవరి 2 : బైక్పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల�
అలాంటి పార్టీల్లో ఉండేందుకు నేతలు ఇష్టపడరు టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి బాటలు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గులాబీ గూటికి 300 మంది నాయకులు రాజాపూర్, జనవరి 2: బీజేపీ,కాంగ్రెస్ పార్ట�
బీజేపీది గలీజ్ రాజకీయం 317 జీవోపై విష ప్రచారం బండి దీక్షకు కొవిడ్ నిబంధనలు అనుమతి నిరాకరణ కావాలని రాద్దాంతం చేస్తున్న నేతలు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ దీక్షపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కేంద్రం సూచ�
15-18ఏండ్ల వారికి వ్యాక్సిన్.. ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు జోగుళాంబ గద్వాల జిల్లాలో 46వేలు మంది గుర్తింపు అందుబాటులో 21వేల వ్యాక్సిన్లు గద్వాలటౌన్, జనవరి 2: కొవిడ్ టీకా 15-18సంవత్సరాల ఏండ్ల మధ్య వారికి ఇవ్వాలని
పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు నవాబ్పేట, జనవరి 2: గల్లీ నుంచి ఢిల్లీకి పంపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, పాలమూరు ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, జనవరి 2 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మం డలం గొల్లపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చే�
ఎస్పీ వెంకటేశ్వర్లు నారాయణపేట, జనవరి 2: దేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఒమిక్రాన్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒమిక్రాన్ నియంత్రణలో భా
బీటీరోడ్డు పనుల ప్రారంభోత్సవంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మహేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం గండీడ్, జనవరి 2 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నే ప్రతి పల్లెకూ బీటీరోడ్డు �
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, జనవరి 2: పేద విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని ఆనంద నిలయం వి
బాధితుల ఆందోళన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అచ్చంపేట, జనవరి 1 : లక్కీ స్కీమ్ పేరుతో డబ్బులు వ సూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగిన ఘటన అచ్చంపేటలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా.. అచ్చంపేటకు చెందిన క
కలెక్టర్ వెంకట్రావువిద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి1: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మహబూబ్నగర్ జిల్లా శాఖ నూతన సంవత్సరంలో వినూత్న కార్యక్రమాలు