అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మహబూబ్నగర్, జనవరి 12 : కరోనాపై నిర్లక్ష్యం వీడి అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అ న్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండ�
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యక్రమాలు జడ్చర్ల టౌన్, జనవరి 12 : జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజన రజతోత్సవాలను ఘనంగా నిర్వహ�
ఊరూరా వివేకానంద జయంతి పలుచోట్ల రక్తదాన శిబిరాల నిర్వహణ ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ ఊట్కూర్, జనవరి 12: రక్తదానం ప్రాణదానంతో సమానమని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో బుధవారం స్వామి వివేకా
బీహార్లో అనుమానాస్పదంగా ఐదుగురు మృతి పోలీసుల నుంచి కుటుంబీకులకు సమాచారం మృతికి ముందే ఆల్కహాల్ తాగినట్లు నిర్ధారణ వీరంతా వనపర్తి, పాలమూరు జిల్లావాసులే.. ఘటనపై కుటుంబ సభ్యుల అనుమానాలు? ఉపాధి కోసం వెళ్ల�
ప్రజావసరాల మేరకు సౌకర్యాల వృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెబ్బేరు, జనవరి 11: పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హార్స్ కో, యునైటెడ్ వే సహకారంతో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన 10పడకల అత్యవసర కొవిడ్ చ�
భూత్పూర్, జనవరి 10 : అర్హులందరూ కొవిడ్ బూస్టర్డోస్ వేయించుకోవాలని సీహెచ్వో రామయ్య అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో బూస్టర్డోస్ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మా�
ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ 24మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ మహబూబ్నగర్, జనవరి 10 : పేదలకు ప్రభుత్వం అం డగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల�
రైతన్నలకు విక్రయిస్తూ ఆదాయం సేంద్రియ ఎరువుల వాడకంపై రైతన్నల ఆసక్తి గండీడ్/మహ్మదాబాద్, జనవరి 10 : పలెల్లో సేకరిస్తున్న చెత్తతో సంపద సృష్టిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డంపింగ్ యార�
ఉమ్మడి జిల్లాకు రూ.1,460 కోట్ల రైతుబంధు సాయం త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మహబూబ్నగర్ రూరల్ : గడి�
ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్స్,60 ఏండ్లు పైబడిన వారికి టీకా.. బూస్టర్ డోస్కు తొలి రోజు చక్కని స్పందన వ్యాక్సిన్ తీసుకున్నా నిబంధనలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు మహబూబ్నగర్, జనవరి 10 (న
ఎంపీపీ మధుకర్రావు కోస్గి, జనవరి 9: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో కోస్గి మండలస్థాయి వాలీబాల్ పోటీలు గుండుమాల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ మధుకర్రావు, సీఐ జనార్దన్