ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మం�
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఆయన నిఘంటువులను పంపిణీ చేశారు. తాను చద
ఆంగ్ల మాధ్యమంతో భవిష్యత్తు వెనుకబడ్డ విద్యార్థులకు వరం ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో పెరుగుతున్న అడ్మిషన్లు డిజిటల్ క్లాసులతో నూతన విధానానికి శ్రీకారం వనపర్తి, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు�
అర్హులైన పేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు కల్యాణలక్ష్మితో పేదింట పెండ్లి భాజా రాష్ట్రంలో 10 లక్షల మంది పెండ్లిండ్లకు సాయం మెరుగైన వైద్య సేవల కోసమే సీఎంఆర్ఎఫ్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి
కనుమరుగవుతున్న స్వచ్ఛ ప్రేమ చిన్న వయసులోనే ఆకర్షణలు ఆధునికత ముసుగులో హైటెక్ ప్రేమలు జీవితాలు నాశనం చేసుకుంటున్న యవత నేడు ప్రేమికుల దినోత్సవం.. ఆత్మకూరు, ఫిబ్రవరి 13;ప్రేమ రెండు అక్షరాలు.. రెండు జీవితాలు..
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి వెల్దండ, ఫిబ్రవరి 13 : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అజెండాలుగా ఎన్నికల హామీలుగా అన్ని పార్టీలు ప్�
అచ్చంపేటరూరల్, ఫిబ్రవరి 13 : మండలంలోని ఘణపూర్ గ్రామంలో ఆదివారం రాష్ట్ర స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం పర్యటించింది. గ్రామ వీధుల్లో తిరిగి ప్రజలతో ముచ్చటించారు. పారిశుధ్య పనులను, డంపింగ్ యార్డ్లో తడి
6,696 మంది రైతుల నుంచి 52,222 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ 5,973 మంది రైతుల ఖాతాల్లో రూ.90.07కోట్లు జమ ఆనందంలో అన్నదాత గద్వాల, ఫిబ్రవరి 13: జిల్లాలో రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా కొనుగోలు
బాలబ్రహ్మేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ, అన్నాభిషేకం అలంపూర్, ఫిబ్రవరి 13: జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఆరుధ్ర నక్షత్సాన్ని పురస్కరించుకొని అర్చకులు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఆరుద్రోత్సవా
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మండలంలోని పలు గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు భూమిపూజ ఇటిక్యాల, ఫిబ్రవరి 13: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సీసీర�
బకాయిల వసూలుకోసం ప్రత్యేక బృందాలు మొండి బకాయిదారులకు నోటీసులు జారీ ఇప్పటివరకు 50శాతం ఆస్తిపన్ను వసూలు మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 13 : మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూలుపై అధికారులు ప్రత్యేక ద
మరికొద్ది గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. కా రులో వెళ్తున్న పెండ్లి కొడుకు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. అత డు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. మహబూబ్నగర్ జిల్లా నక�