Python in bed | చేలల్లో, పొదల్లో పాములు (Snakes) కనిపించడం సాధరణమే. అప్పుడప్పుడు అవి దారితప్పి జనావాసాల్లోకి కూడా వస్తుంటాయి. కానీ తాజాగా ఓ పాము ఇంట్లోకి ప్రవేశించి ఓ యువకుడు నిద్రిస్తున్న పరుపులోకి దూరింది.
దామరగిద్ద ఎస్బీఐ బ్యాంకుకు కొత్త మేనేజర్ వచ్చారు. ఇప్పటివరకు మేనేజర్గా విధులు నిర్వహించిన జయపాల్ హైదరాబాద్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొత్త మేనేజర్ బాధ్యతలు తీసుకున్నారు.
మహబూబ్నగర్ రూరల్ మండలం కొటకదిర గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సద్గురు చంద్రమౌళీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహం అందరిపైనా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షిం�
మహబూబ్గర్ పట్టణంలోని ప్రమోదగిరి ఉత్తరాది మఠంలో శుక్రవారం లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఉత్తరాది మఠం పీఠాధిపతులు శ్రీ సత్యాత్మతీర్థ శ్రీ పాదులచే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి క్షీరాభిషేకం, మహా మంగ�
Subcidy Seeds | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 50 శాతం సబ్సిడీతో జీలుగ , జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శనివారం ప్రారంభించారు.
కౌమారదశలోని బాలికల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పాలమూరులో గుడ్ యూనివర్స్ ఒక అడుగు ముందుకు వేసిందని, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషిచేస్తామని గుడ్ యూనివర్స్ NGO వ్యవస్థాపకులు కమల్ కంచన్
తిమ్మాజిపేట మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నెమలిని చంపినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. గ్రామానికి వేరే పనిమీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు అల్లంపల్లి శివారులో �
Mangali Venugopal | అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మరికల్ మండల బీజేపీ అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ విమర్శించారు.
SLBC tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శుక్రవారం ఎస్ఎ�
Jadcherla MLA | ఆయన పేరు అనిరుధ్ రెడ్డి...! అధికార పార్టీ ఎమ్మెల్యే..! సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన అధికార పార్టీలోనే ప్రతిపక్ష నేతలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావిం
CITU | రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ హెచ్చరించారు. శుక్రవారం బిల్డింగ్ వర్కర్స్ సమస్యలపై చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షకు ఓ విద్యార్థి 20 నిమిషాలు ఆలస్యంగా హాజరయ్యాడు. దాంతో అధికారులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు.
విద్యార్థులే ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. మక్తల్ మండలంలోని ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరిగింది.
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వంపనికిరాని భూములకు రైతు భరోసా (Rythu Bharosa) అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతుల సంగతి అటు ఉంచితే రైతు భరోసా భారం తగ్గించుకునేందుకు వ్యవసాయ అధి�