విద్యార్థులే ఉపాధ్యాయులై స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. మక్తల్ మండలంలోని ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరిగింది.
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వంపనికిరాని భూములకు రైతు భరోసా (Rythu Bharosa) అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతుల సంగతి అటు ఉంచితే రైతు భరోసా భారం తగ్గించుకునేందుకు వ్యవసాయ అధి�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరుగనున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్-14 క్రికెట్ పోటీలకు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు బయల్దేరి వెళ్లిందని ఎస్జీఎఫ్టీ�
Road accident | జడ్చర్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్చ పట్టణానికి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరి పొట్టు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడింది.
ఊట్కూరు (మహబూబ్నగర్) : పాము కాటుకు చిన్నారి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్న పొర్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ సలాం, ఆశాబీ
బూత్ స్థాయి వరకు టార్గెట్లు.. తలలు పట్టుకొంటున్న నేతలు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీ నేతలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ న�
మహబూబ్నగర్ : ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర�
బాలానగర్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం బాలానగర్లో ట్రామా కేర్ సెంటర్, నవాబ్పేట దవాఖాన స్థాయి పెంపునకు హామీ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు జడ్చర్లటౌన్, (బాలానగర్)/నవాబుపేట జనవర�
భువనగిరి అర్బన్, నవంబర్ 14: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్లో పాలమూరు జట్టు విజేతగా నిలిచింది. యాదాద్రి భువనగిరిలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో మహబూబ్నగర్ 2-0తో మెదక్పై వ�
కొనసాగుతున్న వరద| జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద న�