తమ మీద కోపంతో అభివృద్ధి పనులు ఆపొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ను తిడితే ప్రజలు మెచ్చుకుంటారని అనుకోవద్దని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. గత బ
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి కి ప్రపంచ సుందరాంగులు రావడ�
టాస్ మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టులో అక్రమంగా నియమితులైన (జడ్పీహెచ్ఎస్ మూసాపేట ఎస్ఏ ఇంగ్లీష్) ఉపాధ్యాయుడు ఎం.శివయ్యను తొలగించి ప్రభుత్వ యాజమాన్య పరిధిలో అర్హులైన స్కూల్ అసిస్టెంట్ను నియమించ�
రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామం, మున్సిపాలిట
Pavitra Jayaram: టీవీ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తెలుగు టీవీ సీరియల్ త్రినయనిలో ఆమె తిలోత్తమ పాత్రను పోషించారు. మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు.
KCR | కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేసిందని ఆ పార్టీకి ఓటెయ్యాలని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భా
KCR | దేశంలో పదేళ్ల నుంచి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ గొప్పగొప్ప నినాదాలు ఇచ్చిండని, వాటిలో ఒక్క నినాదం కూడా నెరవేరలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ నినాదాలన్నీ బక్వాస్ అని విమర్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జడ్చర్లలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతిపట్టి స్వాగతించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 24 నుంచి కేసీఆర్ 17 రోజుల బస్సుయాత్
Congress Rebels | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ టికెట్లు లభించని కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Minister Vemula | మహబూబ్నగర్ పట్టణం అనతి కాలంలోనే సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకుందని రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula ) అన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో బర్డ్స్ ఎన్ క్లోజర్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.