దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో బర్డ్స్ ఎన్ క్లోజర్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణపనులు రికార్డుస్థాయిల్లో పూర్తవుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
'మీ నంబరుకు రూ. 25 లక్షలు లాటరీ తగిలింది..మీ ఫోన్కు లింక్ మేసేజ్ వస్తుంది..మీరు క్లిక్ చేయండి' అని ఓ మహిళకు అపరిచితుడిని నుంచి ఫోన్ వచ్చింది. 'ఎవరికి చెప్పొద్దు...ఎవరికైనా చెబితే డబ్బులు రావు అని ఆన్లైన్ మో�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ముసాపేట
తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు అవస్థలుపడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప
జాతరలు, ఉత్సవాలు అనగానే కొందరికి మిఠాయిలు, దేవుని ప్రసాదం గుర్తుకొస్తుంది. కానీ, మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపూర్ గ్రామంలో ఏటా జరిగే శ్రీకురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాలనగానే ఠక్కున గుర్తొచ్చేదే మటన్ �
భూత్పూర్: మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే నివాసంలో గురువారం అడ్డాకుల మండలంలోని కాటవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ గొల్ల చెన్నమ్మ జడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి ఆధ్వర
శ్రీశైళంలో దర్శనానికి వచ్చిన భక్తుడు మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు.
సీఎం కేసీఆర్ వల్లే ఇంత మార్పు నటుడు బండ్ల గణేశ్ ప్రశంసలు హైదరాబాద్, ఆగస్ట్28 (నమస్తే తెలంగాణ): ఒకనాడు కరువుతో అల్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు కేసీఆర్ సారథ్యంలో నేడు సస్యశ్యామలమ�
మహబూబ్నగర్ : అన్ని హంగులతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆ�