డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆ ఇండ్లను ముట్టడించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొర్రూరు పట్టణంలో గోపాలగిరి రోడ్డులో నిర్మి
Errabelli Dayakar Rao | మహబూబాబాద్ : దేశంలో కాంగ్రెస్ పని ఖతమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో పార్టీ కార్యాలయంల�
Old Couple | సాధారణంగా వివాహాలు యుక్త వయస్సులో ఉన్న వాళ్లు చేసుకుంటారు. చాలా పెండ్లిళ్లలో వధూవరుల వయస్సు దాదాపుగా 30 ఏళ్ల లోపే ఉంటుంది. అరుదుగా కొంతమంది నలభైలలో కూడా పెళ్లి చేసుకుంటారు. అంతేతప్ప మరీ 80 ఏండ్ల వయస్సు
Brinda Karat | మోదీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం ఇస్తున్నదని, కానీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలపైకి బుల్డోజర్లు నడిపిస్తున్నదని సీపీఎం నేత బృందాకారత్ మండి పడ్డారు.
తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఏమి చేసినా దేశవ్యాప్తంగా సంచలనమేనని గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు.
పోలీసులను ఓ వింత ఫిర్యాదు షాక్కు గురి చేసింది. తనను ఓ కుక్క రోజూ కరుస్తోందని, దాని యజమానిపై కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ వింత ఘటన మహబూబాబాద్లో జరిగింది.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సిరోల్ పోలీస్స్టేషన్లో అరెస్ట్ కు సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతం శుక్ర�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం పై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, బినెట్ సబ్ కమిటీ సభ్యుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లాలో సమీక్షనిర