పట్టణం అంటే ఓ కాంక్రీట్ జంగల్..ఇక్కడ మనుషుల గజిబిజి జీవితాలు తప్ప చెట్టు, పుట్ట, పిట్ట కనిపించవు. కానీ మహబూబాబాద్ పట్టణంలోని ఈ ఇంటికి వెళ్తే పిచ్చుకల కిచకిచలు.. చిలుకల కిలకిలరావాలు.. త�
మహబూబాబాద్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వి�
-ఎంపీ మాలోతు కవిత మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎంపీ మాలోతు కవిత అన్నారు.సోమవారం మండల పరిధిలోని మల్యాల గ్రామంలో ఉన్న కొండా ల�
మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ వేడుకలో పాల్గొన్నారు. గిరిజనుల సంప్రదాయ వేడుక, గిరిజన యువతులు ఇష్టంగా జరుపుకొనే తీజ్ పండగ ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్ద తాండలో ఘనంగా జ�
హైదరాబాద్ : చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఏం చేయాలో దిక్కుతోచని మహబూబాబాద్ రైతు రెడ్యాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అండగా నిలిచార�
600 పడకలతో కొత్త దవాఖాన | ప్రస్తుతం జిల్లా కేంద్ర దవాఖానకు అదనంగా 600 పడకలతో కొత్త దవాఖానను నిర్మించేందుకు, పోస్టుమార్టం గదిని ఆధునీకరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకశాఖల మ�
కరోనా నివారణ| కరోనా నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితులను గురించి ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి
మహబూబాబాద్: జిల్లాలోని గూడూరులో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని అప్పరాజుపల్లిలో ఓ గీత కార్మికుడు తాటిచెట్టు పైనుంచి కిందపడి మరణించాడు. గ్రామానికి చెందిన మన్నే మల్లేష్ కులవృత్తిలో భాగంగా కల్లు గీస్తు�
మహబూబాబాద్: జిల్లాలోని ఆమన్గల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డోరు ఊడిపోవడంతో అందులో ఉన్నవారు కిందపడిపోయారు. దీంతో 12 మంది గాయపడ్డారు. మిరప కాయలు ఏరడానికి ఆమన్గల్ నుంచి ట్ర�