పెద్దపల్లి మండలంలోని రాగినేడులో ఉన్న శివాలయం మహా శివరాత్రి (Maha Shivaratri) వేడుకలకు ముస్తాబయింది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. రాగినేడుకు చెందిన పోతురాజుల భూమయ్య అనే రైతు వ్యవసాయ భూమిల�
హైదరాబాద్కు సమీపంలోని ఉన్న బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధ్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ పాలక వర్గం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేస్తున్న�
మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న క్షేత్రం సరికొత్త శోభ సంతరించుకున్నది. నేటి నుంచి మూడురోజులపాటు అంత్యత వైభవోపేతంగా జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. రాత్రి వేళ విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీ�
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. శివపార్వతులను ఆలయ ఆవరణలోని కల్యాణ మండపానికి ఊ�
‘హరహర మహాదేవ.. శంభోశంకర’.. ‘ఓం నమః శివాయః..’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉమ్మడి జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి వేలాది మంది భక్తులు శైవ�
నేటి శివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. నిర్వాహకులు పోటీపడి ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. మామిడాకుల తోరణాలు, రకరకాల పూలతో దేవాలయాలను అలంకరించారు.
మహా శివరాత్రికి కాళేశ్వరం వచ్చే భక్తులకు తిప్పలు తప్పేలా లేవు. రేపు ఉత్సవాలు మొదలవనుండగా అధికారులు గానీ, ఇటు దేవస్థానం సిబ్బంది గానీ ఎక్కడా కనిపించడం లేదు. జాగరణ కోసం తెలంగాణ, మహారాష్ట్ర నుంచి లక్షలాది మ�
కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి సుమారు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో ఆలయ అధికార గణం ఏర
కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేసిన శివపార్వతుల విగ్రహాలకు కల్యా�
శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది డిపోల నుం చి దాదాపు 256 ప్రత్యేక బ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కనుల పండువగా జరిగాయి. శైవ క్షేత్రాలు వేకువ జాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమః శివాయ, హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయా