Priyanka Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంపై కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నాన్స్టాప్గా మహాకుంభమేళా (Maha Kumbh) పై ఆశావాద ప్రసంగం చేస్తూ �
Adityanath Slams Mamata | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మండిపడ్డారు. మహా కుంభ్ను ‘మృత్యు వేడుక’గా పిలిచే వారు హోలీ రోజున తమ సొంత రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణలను నివారించలేకపోయ
Ganga water: మహాకుంభ వేళ గంగా నది నీరు స్నానానికి యోగ్యంగా ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2023 నుంచి 2025 వరకు గంగా నద
Pintu Mahara | అతని కుటుంబం మొత్తానికి నేరచరిత్ర ఉంది..! అలాంటి వ్యక్తి ఈ మధ్య బెయిల్పై జైలు నుంచి బయటికి వచ్చాడు..! కేవలం 45 రోజుల్లో ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడకుండా ఏకంగా రూ.30 కోట్లు సంపాదించాడు..! మరి అదెలా సా�
Yogi Adityanath: 130 బోట్లు ఉన్న ఓ కుటుంబం.. మహాకుంభ్ సమయంలో 30 కోట్లు ఆర్జించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 45 రోజుల ఈవెంట్లో 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని, ఒక్క నేర ఘటన కూడా చోటుచేసుకోలేద�
CM Yogi Adityanath: త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోటులో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత శానిటేషన్ కార్మికులతో కలిసి లంచ్ చేశారు.
Maha Kumbh | మహాకుంభమేళాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం (Maha Yagya) దిగ్విజయంగా ముగిసిందన్నారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికాసేపట్లో ముగియనుంది. 45 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తర�
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) చివరి దశకు చేరింది.