జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్నగర్ ప్రాంతం లో సుమారు ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద, మధ్యతరగతి వారి ఇండ్లను జీవో 118 కింద క్రమబద్ధీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీ
నగరంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటుల�
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన
శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు సీఎన్. రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్తో పాటు టీఆర్�
పేదలు వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు మోడ్రన్ ఫంక్షన్హాళ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రూ.1 కోటి 45లక్షలతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే ఉరితాడుగా మారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీనియర్లను బయటికి పంపి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మే పనిలో రేవంత్ ఉన్నారు. ఆయన బీజే
ప్రత్యేక రాష్ట్రం కోసం పట్టువదలకుండా ఉద్యమించి తెలంగాణ తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ఆదే స్పూర్తితో ఏడేళ్లలో తెలంగాణ గతిని మార్చారని మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ (2022-23) ఎప్పటి లాగే భాగ్యనగర వాసులకు భరోసా కల్పించకపోగా బాధను మిగిల్చింది. బడ్జెట్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి నిధులు ఇస్తారేమోనని ఎదురు చూసిన నగర వాసులకు నిరాశ కలిగించారు. రూ.39.49 లక్�