అంతా గులాబీమయం.. ఎటు చూసినా గులాబీ జెండా రెపరెపలే.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారానికి మంగళవారం అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మాగంటికి మద్దతుగా నిలిచి కదం తొ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్లోని శ్రీరాంనగర
KTR | విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు మనం కూడా కొడుదామా..? షమీ హ్యాట్రిక్ తీసిండు.. మనం కూడా హ్యాట్రిక్ కొడుదామా..? వంద శాతం కొడుదామా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహి
Jubilee Hills | తెలంగాణ ఏర్పడిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధిని సాధించింది. ఎస్పీఆర్ హిల్స్లో రూ.11 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ రిజర్వాయర్ పూర్తయితే 24 గంటల పాటు తాగునీటికి ఇబ�
కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెగా లాస్యనందిత నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం. గతంలో 2015లో జరిగిన బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది.
గత రెండు పర్యాయాలు గ్రేటర్ హైదరాబాద్లో విజయ ఢంకా మోగించిన గులాబీ టీం ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయానికి సిద్ధమైంది. గ్రేటర్ ఓటర్ల ఆశీర్వాదంతో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా హైదరాబాద్ విశ్వ నగర�
శాసనసభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల శిబిరాల్లో అలజడిని సృష్టించింది.
పేదల సంక్షేమంలో సాటిలేని తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నది. బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఈ సాయం అందజేయనున్నది.
మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది జూబ్లీహిల్స్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నియోజకవర్గ కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మ
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్నగర్ ప్రాంతం లో సుమారు ఐదు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేద, మధ్యతరగతి వారి ఇండ్లను జీవో 118 కింద క్రమబద్ధీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీ
నగరంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటుల�