పేదలను కొట్టి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు అన్నారు. గ్యాస్ సిలిండర్ పై పెంచిన రూ.50 తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధిర �
మధిరలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వర్రావు అన్నారు. బుధవారం వంద పడకల హాస్పటల్ ఎదుట బీజేపీ పట్టణాధ్యక్షుడు శివరాజు స�
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్థిరత్వానికి పునాది కాగా బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజలు సహకరించడం అభినందనీయమని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని రొంపిమళ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో గొల్లమందల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో విద్యార్థులు కూర్�
మధిర మున్సిపాలిటీలో గల జిలుగుమాడు శ్రీ కోదండ రామ దేవాలయ సిల్వర్ జూబ్లీ బ్రహ్మోత్సవాలను, శ్రీరాముని పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వాహకులు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధిర ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం స్టాప్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు భిక్షపతి, ఫకీరయ్య మాట్�
అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం మధిర మండల కార్యదర్శులు మురళి, మందా సైదులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం సీపీఎం పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తాసీల్దార్
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మృత్యుంజయ సమీపంలో ఆక్రమణకు గురైన స్మశాన వాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
మధిరలో ప్రముఖ సంఘ సేవకుడు, ఆరోగ్య పర్యవేక్షకులు లంకా కొండయ్య బృందం హెల్పింగ్ హోమ్ పేరుతో పాత సామానుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దాతల నుండి సేకరించిన పలు రకాల సామాన్లను పేదలకు అందజేశారు.
ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రాయపట్నం రోడ్డు నందు గల షాదీఖానాలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మధిర పట్టణంలో400 మందికి, మధిర మండలంలో 400 మంది పేద ముస్లింలకు మధిర తాసీల్దార్ కె. రాంబాబు చేతుల మీదుగా �
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో గల శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయాన్ని రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్
ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను ఖమ్మం నగరంలోని గట్టయ్యసెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లా నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ అం
మధిర మండలంలోని దెందుకూరు గ్రామ వాసి పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. వెంకటేశ్వర్లు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులుగా విధులు నిర్వహిస్�
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతులను నట్టేట ముంచిందని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం చింతకాని మండల�
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడు, రేపల్లెవాడ గ్రామాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలను మధిర డివిజన్ వ్యవసాయ ఉపసంచాలకులు (ఏడిఏ ) స్వర్ణ విజయచంద్ర శనివారం పరిశీలించారు.