మధిర పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు స్కూలు ప్రిన్సిపాల్ సిస్టర్ ఆన్ బేబీ మెడల్స్ ప్రశంస పత్రాలను అందజేశారు.
మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 27న జరుగనున్నాయి. అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అధ్యక్ష పదవికి బోజడ్ల పుల్లారావు, పల్లబోతుల కృష్ణారావు పోటీ చేస్తున
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ... శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు నాలుగు కేంద్రాలను ఏర్పాట
రాష్ట్రంలో కాంగ్రెస్ది ప్రజా పాలన కాదని, మాదిగల వ్యతిరేక పాలన అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ అన్నారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్ష 8వ రోజుకు చేరుకు
జిల్లా సెంట్రల్ బ్యాంక్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ సీఈఓ ఆదిత్యనాథ్ అన్నారు. సోమవారం చింతకాని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆయన సందర్శించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
రైతు భరోసా పథకం అమలు అయ్యేందుకు వ్యవసాయ, రెవెన్యూ, ఆర్థిక శాఖలకు సంబంధించిన మంత్రులు ఉన్న రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి చావా మురళీకృష్ణ అన్నారు.
అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించినందుకే ఉద్దేశపూర్వక మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెన్షన్ చేయడం దారుణమని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు.
మాల విద్యార్థులకు ఉద్యోగాలు! మాదిగ విద్యార్థులకు అరెస్టులా? తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్కు పతనం తప్పదని ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ హెచ్చరించారు.
Madira | నిర్మాణం పూర్తయిన వంద పడకల హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర(Madira) పట్టణంలో శుక్రవారం ర్యాలీ(CPM concern) నిర్వహించారు.
చనిపోయిందు కున్న తల్లి కండ్లముందు ప్రత్యక్షం కావడంతో ఆ కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడేనికి చెందిన నాగేంద్రమ్మ అనే వృద్ధురాలి�
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతం కోసం ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి భారీ సంఖ్యలో జనసమీకరణ చ