V Prakash | తెలంగాణ కన్నీళ్లు తుడిచేందుకు, రాష్ట్ర సాధన ఉద్యమ ఆంక్షాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ చెప్పా�
Madigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (Madigadda)బరాజ్కు వరద ప్రవాహం(Heavy flood) పెరుగుతోంది. శుక్రవారం బరాజ్ ఇన్ఫ్లో 9,54,300 క్యూసెక్కులకు పెరిగింది.
తెలంగాణకు ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే జీవధారగా నిలుస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ను, కాళేశ్వర ప్రాజెక్టును బద్నాం చేయాలని కాంగ్రెసోళ్లు చేసిన కుట్రలను తట్టుకొని అద�
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్లలోని సమస్యలను గుర్తించి, పునరుద్ధరణ చర్యలను సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నియమించిన నిపుణుల కమిటీ మరోసారి రాష్ర్టానికి వచ్చి�
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తూ, రైతులను ఇబ్బంది పెడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకు
మేడిగడ్డ బరాజ్లోని 20వ పిల్లర్ కుంగిన మాట వాస్తవమేనని, వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేం దర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చలో మేడిగడ్డ కార్�
మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చూపిస్తున్నారని మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి శుక్రవారం మేడిగడ
మార్చి 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలో ఉన్న కాళేశ్వరం ప్రాజె�
ఇద్దరూ యువకులు.. విధి నిర్వహణలో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ ఒకరు, స్నేహితుడి జీవనాధారమైన మూగజీవాలను వెతుక్కుంటూ వెళ్లి మరొకరు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు తగిలి బలయ్యారు.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10గంటలకు సుమారు 40 ప్రత్యే�
కాంగ్రెస్ సర్కారు తీరుతో ఎస్సారెస్పీ స్టేజీ-2 కింద ఉన్న ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించటం కష్టంగా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుత సర్కారు తీరు రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.