IND vs Australia 2nd ODI | భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఇండోర్లో జరుగుతున్న రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. కేవలం పది ఓవర్ల ఆట మాత్రమే సాగింది. పదో ఓవర్ ఐదో బంతి పడగానే ఒక్కసారిగా భారీ వర�
Maharani Jiteshwari Devi | ఆమె ఒక రాజ కుటుంబానికి చెందిన మహిళ. సాధారణ ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన బాధ్యత ఆమెపై ఉన్నది. ఆమె పూర్వికుల గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే ఉన్నది. కానీ ఆమె మ�
Crime news | ళ్లి సందర్భంగా ఒకరికొకరు ఎన్నో బాసలు చేసుకుంటారు. తమ దాంపత్య జీవితం గురించి ఎన్నెన్నో కలలు గంటారు. కానీ, ఆ తర్వాత ఏ చిన్న తేడా వచ్చినా ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వాళ్లలో కొందరు సామరస్యంగా సమస్యలన�
Minister faints | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌధరి స్పృహ తప్పి పడిపోయారు. రాయ్సెన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన సీఎం సందేశాన్ని చద�
Man died | ఓ వ్యక్తి తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రైఫిల్ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రిగ్గర్పై వేలుపడింది. అంతే ఆ రైఫిల్లోంచి తూటా దూసుకొచ్చి నేరుగా అతని తలలోకి వెళ్లింది. అతను అక్కడికక్కడే ప్�
Cattle Management | పశువులు విచ్చిలవిడిగా సంచరిస్తూ వచ్చీపోయే వాహనాలకు అడ్డుపడుతుండటం, మలమూత్ర విసర్జనలతో వీధులను అపరిశుభ్రం చేస్తుండటంతో ఓ గ్రామ సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సమస్య పరిష్కారం కోసం సరికొ�
భోపాల్:మధ్యప్రదేశ్లో పట్వారీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలపై దుమారం రేగుతున్నది. పరీక్షలో టాపర్గా నిలిచిన ఓ విద్యార్థిని కనీసం సబ్జెక్టుల పేర్లనూ కూడా చెప్పలేకపోయింది.
Road accident | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ జిల్లాలోని సనోద పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టడంతో.. కారులో ఉ
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ నాయకుడి కుమారుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మరో ముగ్గురితో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. మైనర్ అయిన ఆమె సోదరిపైనా లైంగికదాడికి పాల్పడ్డారు.
MP Urination Case | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి తన మీద మూత్రం పోసిన ఘటన గురించి బాధితుడు దశ్మత్ రావత్ స్పందించాడు.
Sidhi urination incident | మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో దశ్మత్ రావత్ అనే గిరిజన కూలీపై పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఈ నెల 4న సోషల్ మీడియా�
Crime news | విధి నిర్వహణలో భాగంగా కారులో వెళ్తున్న డీఈవోను కొందరు వ్యక్తులు అడ్డగించి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఆయనపై ఇంకు చల్లారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు.
Supreme Court | న్యాయమూర్తిపై అవినీతిపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియాను ఉపయోగించి న్యాయ అధికారుల పరువు తీస్తుంటే ఊరుకోలేమని స్పష్టం చే
Crime news | అతని వయసు ఏడేళ్లు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. భర్తతో గొడవపడి ఆమె కూడా విడిపోయింది. దాంతో బాలుడి తండ్రి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింద
Crime news | కొందరు సున్నిత మనస్కులు చాలా చిన్న కారణాలకే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా కేంద్రంలో జరిగింది. భర్త బ్యూటీపార్లర్�