ప్రజల ప్రాణాలను బలి గొంటున్న కలుషిత నీటి సమస్య బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీలలో తీవ్ర దుమారానికి దారి తీసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత మంచి నీళ్లు తాగి ప్రజలు మరణి�
Husband arrested | భార్య ప్రైవేట్ వీడియోను భర్త లీక్ చేశాడు. సోషల్ మీడియాతోపాటు బంధువులకు షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశారు.
Villagers Protest | క్వారీ కోసం సర్వేతో పాటు నమూనాల సేకరణకు అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తులు దీనిని వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సర్వేకు వచ్చిన అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అధికార
IAS Avi Prasad | మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నారు. 2017 బ్యాచ్కు చెందిన అంకితా థాక్రేనుపెళ్లి చేసుకోవడం మధ్యప్రదేశ్లోని పరిపాలన, రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
Muslim Sisters Marry Hindu Cousins | ముస్లిం కుటుంబాలకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. హిందువులైన కజిన్ సోదరులను వారు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. తమ కుటుంబాల నుంచి హాని ఉన�
చిన్నప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ అకారణంగా కొట్టాడని కోపం పెంచుకున్న ఒక యువకుడు ఆ వ్యవస్థపైనే పగపట్టి పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేస్తూ గత 15 ఏండ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. 29 ఏండ్ల దీపేశ్ అలియాస్ ద
Woman Killed By Married Lover | వివాహితుడైన వ్యక్తి ప్రియురాలిని హత్య చేశాడు. ఇనుప పెట్టెలో ఆమె మృతదేహం ఉంచాడు. కుటుంబ సభ్యుల సహాయంతో సెప్టిక్ ట్యాంక్లో పడేశాడు. దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచార�
Thief Targeted Only Cops' Homes | పోలీస్ తనను కొట్టడంపై ఒక వ్యక్తి పగ పెంచుకున్నాడు. పోలీస్ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అపఖ్యాతి పాలైన 90 డిగ్రీల ఐష్బాగ్ వంతెన, చర్చనీయాంశమైన చిన్న మెట్రో స్టేషన్ తర్వాత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని వింతల జాబితాలో మరో విచిత్ర కట్టడం చేరింది.
ఒక వృద్ధుడు 45 ఏండ్ల క్రితం తాను చేసిన దొంగతనాన్ని మరచిపోయి సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే చట్టం మాత్రం ఆ కేసును జ్ఞాపకం పెట్టుకొని తాజాగా అతడిని అరెస్ట్ చేసింది. పోలీస్ అధికారి శ్వేతా శుక్లా కథనం ప�
BJP Leader Assaults Woman | బీజేపీ నేత ఒక మహిళను దారుణంగా కొట్టాడు. కర్రతో చితకబాదాడు. కాళ్లతో ఆమెను తన్నాడు. ఆ మహిళ వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని రెవా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఒక బైకును ఢీకొనడంతో బైకుపై ఉన్న ముగ్గురు మరణించారు. మృతుల ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.
Nurse Shot Dead | ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే నర్సును ఒక వ్యక్తి హత్య చేశాడు. గన్తో ఆమెపై కాల్పులు జరిపి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. నర్సు హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.