Hyderabad Rains : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఈదురు గాలులతో పాటటు వర్షం జోరుగా పడుతోంది.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన బుధవారం మాదాపూర్ న్యాక్ ప్రధాన కార్యాలయంలో హెచ్ సిటీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐఐఐటీ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్, డీఎల్ఎఫ్ నుంచి బీహెచ్
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫొటో ఫెస్టివల్(ఐపీఎఫ్) 11వ ఎడిషన్ను నవంబర్ 20 నుంచి జనవరి 4 వరకు మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించనున్నారు.
నారాయణ కళాశాలలో దారుణం చోటుచేసుకున్నది. కళాశాల ఏవో, మహిళా లెక్చరర్పై దాడి చేసి దూషించాడు. కాగా యాజమాన్యం ఏవోతోపాటు బాధితురాలిని కూడా విధుల నుంచి తొలగించింది. దీంతో బాధితురాలు గేటు వద్ద ఆందోళనకు దిగిన ఘ�
మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో వెలవెలబోయింది. నారెడ్కో తెలంగాణ ఎక్స్పో లోకు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ సీఎం �
Jagityal : జగిత్యాలకు చెందిన నికేశ్ (Nikesh) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఝాన్సీ రోడ్డు కాలనీకి చెందిన అతడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు.
హైదరాబాద్లో మాదాపూర్లోని (Madhapur) అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు క్యామెల్క్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలర
వలస కూలీల పేద పిల్లలను లక్ష్యంగా చేసుకొని రైల్వేస్టేషన్లు, గుడిసెల్లో రెక్కీ నిర్వహించి అభంశుభం తెలియని చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించి, సొమ్ము చేసుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్�
సున్నం చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టిన హైడ్రా చర్యలు విమర్శనాత్మకంగా మారాయి. అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఈ సున్నం చెరువు వద్ద నివాసముంటున్నవారు తమను ఛాలెంజ్ చేయడాన్ని హైడ్రా అధిక�
తెల్లవారుజామున ఐదుగంటలకు.. గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు వద్దకు హైడ్రా బృందాలు చేరుకున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలపైకి జేసీబీలు తోలాయి. ఒక్క గుడిసె కూడా లేకుండా నేలమట్టం చేశాయి. సామానులన�
హైదరాబాద్లో మరోసారి హైడ్రా (HYDRA) అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. మాదాపూర్లోని సున్నం చెరువులో (Sunnam Cheruvu) ఆక్రమణలను తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి�
సున్నంచెరువు నీరు ఆరోగ్యానికి హానికరమని, ఈ నీటిని, ఇక్కడి భూగర్భజలాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని పీసీబీ నాణ్యత పరీక్షల్లో తేలినట్లు హైడ్రా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మాదాపూర్లోని సున్నం చెరువ�