వలస కూలీల పేద పిల్లలను లక్ష్యంగా చేసుకొని రైల్వేస్టేషన్లు, గుడిసెల్లో రెక్కీ నిర్వహించి అభంశుభం తెలియని చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించి, సొమ్ము చేసుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్�
సున్నం చెరువు వద్ద కూల్చివేతలు చేపట్టిన హైడ్రా చర్యలు విమర్శనాత్మకంగా మారాయి. అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఈ సున్నం చెరువు వద్ద నివాసముంటున్నవారు తమను ఛాలెంజ్ చేయడాన్ని హైడ్రా అధిక�
తెల్లవారుజామున ఐదుగంటలకు.. గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు వద్దకు హైడ్రా బృందాలు చేరుకున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలపైకి జేసీబీలు తోలాయి. ఒక్క గుడిసె కూడా లేకుండా నేలమట్టం చేశాయి. సామానులన�
హైదరాబాద్లో మరోసారి హైడ్రా (HYDRA) అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. మాదాపూర్లోని సున్నం చెరువులో (Sunnam Cheruvu) ఆక్రమణలను తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి�
సున్నంచెరువు నీరు ఆరోగ్యానికి హానికరమని, ఈ నీటిని, ఇక్కడి భూగర్భజలాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని పీసీబీ నాణ్యత పరీక్షల్లో తేలినట్లు హైడ్రా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మాదాపూర్లోని సున్నం చెరువ�
హైదరాబాద్లోని గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్లోని పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లో ఉన్న క్లబ్ రౌగ్ పబ్, ఫ్రాట్ హౌస్ పబ్లు న�
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్లోని ఆయన న
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలోని ఏదులాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదులాబాద్ వద్ద అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధ
హైదరాబాద్ మాదాపూర్లో (Madhapur) దారుణం చోటుచేసుకున్నది. మాదాపూర్లోని ప్రముఖ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం
హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. దీంతో మాదాపూర్లోని అకాన్ పబ్లో ఒకరు డ్రగ్స్ తీసుకున్న
ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని మాదాపూర్లో రైతులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం ఆధ్వర్యంలో గ్రామంలోని నందిపేట్-నిజామాబాద్ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు.