ఆషాడం మాసం వచ్చింది. దీంతో గ్రామస్తులు, కుల సంఘాల ఆధ్వర్యంలో కలిసికట్టుగా వనభోజనాలకు కుటుంబాలతో వెళ్లి రోజంతా ఆనందంగా గడుపుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎల్ఎండీ రిజర్వాయర్ తీర ప్రాంతాల్లో పచ్చని ప�
జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా బండ్లగూడెం కస్తూర్బా పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల గదులను పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు జరగక
మండలంలోని వేముల ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్ చేశారు. అయితే హెచ్ఎం, వంట ఏజె న్సీ వారి మధ్య గొడవ జరగడంతో వారు వంట చేయకుండా వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్న భోజనం నిలిచిప�
రోజూ మనం ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేస్తుంటాం. అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ను కాస్త ఎక్కువగానే తింటుంటాం. దీంతోపాటు చాలా సందర్భాల్లో ఈ ఆహారాలతోపాటు జంక్ ఫుడ్ను కూడా తిం
Ind Vs Ban: భారత స్పీడ్ బౌలర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు. రెండో టెస్టులో తొలి రోజు భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 74 రన్స్ చేసింది.
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ను విందు కోసం తన
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్లోని పాట్నా జిల్లా బిహ్టా బ్లాక్లోని అప్గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ద�
తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలన్న ఓ సామాన్యుడి కోరికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు నెరవేర్చారు. హైదరాబాద్లోని బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీంఖాన్ ఇంటికి కేటీఆర్ వెళ�